ఆదిలాబాద్

బాణోత్ వసంత్ రావ్ మరణం బాధాకరం.

జనం సాక్షి ఉట్నూర్. అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబాన్ని ఓదార్చిన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్. సేవా దాస్ నగర్ కు చెందిన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయ సంఘ …

కోలుకుంటున్న బాసర విద్యార్థులు

ఘటనపై కొనసాగుతున్న విచారణ   నిర్మల్‌,జూలై16(జనం సాక్షి ): తీవ్ర అస్వస్థతకు గురైన బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ప్రస్తుతం కోలుకుంటున్నారు. శుక్రవారం ఫుడ్‌ పాయిజన్‌తో 100 మందికిపైగా …

ముంపు గ్రామాలను సందర్శించిన ఎమ్మెల్యే.

అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ జనం సాక్షి . ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగడంతో  గోదావరి పరివాహక ప్రాంతాలైన జన్నారంలోని రోటిగుడా ,తపాలాపూర్, తిమ్మాపూర్ …

పనుల్లో నిమగ్నమైన రైతులు

దండేపల్లి. రెండు రోజుల నుంచి వర్షం లేక పోవడంతో రైతులు పొలాలు సాగుచేసుకుంటున్నారు ఎక్కడ చూసినా రైతులు బావులు కరెంట్ మోటర్ల దగ్గర నారుమళ్లు తయారు చేసుకుంటూ …

*వరదకు కొట్టుకుపోయిన పత్తి చెన్లు

లబోదిబోమంటున్న రైతు లు* . కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు కు ఎగువ నుండి వచ్చిన బారి వరదల వల్ల …

వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మండలంలోని కడం వాగు పరివాహక ప్రాంతానికి సమీపంలో ఉన్న కుఫ్టీ కుమారి గాజలి గాంధారి తర్నం …

జిల్లా విద్యా శాఖధికారిపై సర్పంచుల ఆగ్రహం

సర్వసభ్య సమావేశాన్ని వాకౌట్ చేసిన వైనం వెనువెంటనే ఫలించిన సర్పంచుల ప్రయత్నం (జనం సాక్షి)మండలంలోని ఆయా గ్రామాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆకారణంగా డిప్యూటేషన్ పై వేరే మండలాలకు …

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న అప్రోచ్ రోడ్లకు మ‌ర‌మ్మ‌త్తులు

నిర్మ‌ల్ నుంచి క‌డెం వ‌ర‌కు ప్రారంభమైన రాక‌పోక‌లు మంత్రి. అల్లోల   నిర్మల్ బ్యూరో, జులై15,,జనంసాక్షి,,,   భారీ వ‌ర్షాల కార‌ణంగా నిర్మ‌ల్ నుంచి మంచిర్యాల‌కు వెళ్లే జాతీయ …

మానవత్వం చాటుకున్న గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్

జనం సాక్షి కథనానికి స్పందన ( జనం సాక్షి) గత వారం రోజుల నుండి బారి నుండి అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మండలంలోని అబ్దుల్లాపూర్ …

మృతుని కుటుంబాన్ని పరమశించిన దివ్యశ్రీ ఫౌండేషన్ ఛైర్మెన్ ప్రవీణ్ నాయక్.

జనం సాక్షి ఉట్నూర్. జైనూర్ : మండలంలోని శివనూర్ గ్రామంలో ఆడే రోహిదాస్ కొడుకు సచిన్ ఇటీవల చేన్లో స్ప్రై చేసేటప్పడు మందు ఎఫెక్ట్ అయి ప్రమాదవసత్తు …