ఆదిలాబాద్

కడం ప్రాజెక్టు ముంపు భూములకి పరిహారం ఇవ్వాలి

కడెం జూలై 17( జనం సాక్షి భారీ వర్షాల కారణం గా కడం ఆయకట్టు కింద భూములు వరద తాకిడి కి పంట భూములు వ్యవసాయం కి …

వరద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేత

 మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం ఖానాపూర్ రూరల్ జులై 16 జనం సాక్షి : గత వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు జన …

జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పరిస్థితిని సమీక్షించాలి. అదిలాబాద్ జిల్లా కలెక్టర్ సి పట్నాయక్. ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్. జనం …

ఇంటింటా ఇన్నోవేటర్ అవిష్కర్తలకు చక్కటి వేదిక… జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్,

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : సమాజంలోని సమస్యలకు వినూత్న సరిష్కారాలతో అవిష్కర్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. శనివారం రోజున తన క్యాంపు …

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గుంతల పూడిక

దండేపల్లి .జనంసాక్షి.16.   గత వారం రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు దండేపల్లి మండలం మేదరి పేట ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం మేదరి పేట నుండి …

నిత్యావసర సరుకులు అందజేత

  దండేపల్లి  16 .జనంసాక్షి  గత కొద్ది రోజులుగా కురిసిన వర్షానికి గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మండలంలోని ద్వారక ధర్మ రావు పేట గ్రామాలకు చెందిన 50 …

ఆపదలో నిరుపేదలకు ఆపన్న హస్తం….

వరద బాధితులకు అండగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం ఖానాపూర్ జూలై 16జనంసాక్షి) : గత వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు జన …

వరదలతో నష్టపోయిన పంటలపై నివేదిక

అధికారులను ఆదేశించిన మంత్రి ఇంద్రకరణ్‌ కుమ్రంభీం ఆసిఫాబాద్‌,జూలై16(జనం సాక్షి ): భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో జరిగిన నష్టంపై మండలాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని …

భారివర్షాలకు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందజేయాలి..

 తిరుపల్లి ,బ్యూరో, జూలై16,,జనంసాక్షి,,,, ఇటీవల కురిసిన భారివర్షాలకు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. …

అకాల వర్షానికి భారీగా 65 ముగజీవాలు మృతి

ఇస్పూర్  జనంసాక్షి న్యూస్: ఇటీవల వారం రోజుల పాటు ఏకదాటిగా కురిసిన అకాల వర్షాలతో మండలంలోని ఇస్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద గోండుగూడ గ్రామా గిరిజన …