ఆదిలాబాద్

*వరదకు కొట్టుకుపోయిన పత్తి చెన్లు

లబోదిబోమంటున్న రైతు లు* . కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు కు ఎగువ నుండి వచ్చిన బారి వరదల వల్ల …

వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మండలంలోని కడం వాగు పరివాహక ప్రాంతానికి సమీపంలో ఉన్న కుఫ్టీ కుమారి గాజలి గాంధారి తర్నం …

జిల్లా విద్యా శాఖధికారిపై సర్పంచుల ఆగ్రహం

సర్వసభ్య సమావేశాన్ని వాకౌట్ చేసిన వైనం వెనువెంటనే ఫలించిన సర్పంచుల ప్రయత్నం (జనం సాక్షి)మండలంలోని ఆయా గ్రామాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆకారణంగా డిప్యూటేషన్ పై వేరే మండలాలకు …

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న అప్రోచ్ రోడ్లకు మ‌ర‌మ్మ‌త్తులు

నిర్మ‌ల్ నుంచి క‌డెం వ‌ర‌కు ప్రారంభమైన రాక‌పోక‌లు మంత్రి. అల్లోల   నిర్మల్ బ్యూరో, జులై15,,జనంసాక్షి,,,   భారీ వ‌ర్షాల కార‌ణంగా నిర్మ‌ల్ నుంచి మంచిర్యాల‌కు వెళ్లే జాతీయ …

మానవత్వం చాటుకున్న గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్

జనం సాక్షి కథనానికి స్పందన ( జనం సాక్షి) గత వారం రోజుల నుండి బారి నుండి అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మండలంలోని అబ్దుల్లాపూర్ …

మృతుని కుటుంబాన్ని పరమశించిన దివ్యశ్రీ ఫౌండేషన్ ఛైర్మెన్ ప్రవీణ్ నాయక్.

జనం సాక్షి ఉట్నూర్. జైనూర్ : మండలంలోని శివనూర్ గ్రామంలో ఆడే రోహిదాస్ కొడుకు సచిన్ ఇటీవల చేన్లో స్ప్రై చేసేటప్పడు మందు ఎఫెక్ట్ అయి ప్రమాదవసత్తు …

పర్యాటక ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలి

ఆదిలాబాద్‌,జూలై15(జనంసాక్షి: ఉమ్మడి జిల్లాలో గుర్తించి అభివృద్ది చేయాల్సి ఉంది. దీంతో పర్యాక కేంద్రాల ద్వారా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశాల ఉన్నారు. …

అడవుల్లో మొక్కల పెంపకం

ప్రణాళిక సిద్దం చేసిన అటవీశాఖ వరద ఉధృతి తగ్గాక కార్యాచరణ ఆదిలాబాద్‌,జూలై15(జనంసాక్షి): ఈ ఏడాది జిల్లాలో హరితహారం కింద అటవీశాఖ ఆధ్వర్యంలో కనీసం 40 నుంచి 50 …

విద్యుత్ కార్యాలయం ముందు తర్లపాడ్ గ్రామస్థుల ధర్నా….

జిల్లా ఖానాపూర్ మండలంలో తర్లపాడ్ గ్రామంలో గత మూడు రోజుల నుండి విద్యుత్ లేక పోవడంతో ఇబ్బంది పడుతున్న గ్రామస్థులు… అధికారులు పట్టించుకోకపోవడంతో తర్లపాడ్ గ్రామస్థులు ఖానాపూర్ …

ముంపు ప్రాంతాల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పర్యటన

స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేయాలి…. అధికారుల‌కు మంత్రి ఆదేశం బ్యూరో,, జూలై 15:జనంసాక్షి,,,   భారీ వ‌ర్షాల  కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో శుక్రవారం   మంత్రి  ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి …