ఆదిలాబాద్

నిర్మల్‌కు ఐటిడిఎ ఏర్పాటు చేయాలి

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): ఉట్నూరు ఐటిడిఎకు తోడు కొత్తగా నిర్మల్‌ జిల్లాకు మరో ఐటిడిఎ కావాలని గిరిజన సంఘాల నేతలు అంటున్నారు. గిరిజనుల సంక్షేమం కోసం కొత్తగా ఏర్పడిన …

గిరిజన గూడాలకు మెరుగుపడని రహదారి సౌకర్యాలు

నిర్మల్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): అటవీ ఉత్పత్తుల సేకరణలో గిరిజనులకు తర్ఫీదు ఇస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను సేకరించి అమ్మడం ద్వారా వారికి లబ్ది చేకూరేలా చేస్తున్నారు. నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తూగిరిజనాభివృద్ధికి …

తెలంగాణ విమోచనను విస్మరించారు: బిజెపి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్‌ 17న అధికారికంగా నిర్వహించడం ద్వారా సిఎం కెసిఆర్‌ తెలంగాణపై తన చిత్తశుద్దిని చాటుకోవాలని బిజెపి జిల్లా నాయకుడు పాయల …

ఇంటింటికి మంచినీరు లక్ష్యంగా మిషన్‌ భగీరథ

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చే మూడేళ్లలో మిషన్‌ భగీరథ కింద ప్రతి ఒక్క ఇంటికి తాగునీరు అందించేలా ముందుకు సాగుతోందని …

బస్సులు, ప్రైవేట్‌ వాహనాలన్నీ బుక్కయ్యాయి

సింగరేణి నుంచి ఎక్కువమంది తరలి వెళ్లేలా ప్లాన్‌ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిలాబాద్‌,నిర్మల్‌ రెండు నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి …

ఉమ్మడి జిల్లా బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మంత్రులు

జనాలను తరలించేందుకు రూట్‌ మ్యాప్‌ సిద్దం ఆదిలాబాద్‌,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సెప్టెంబర్‌ 2న కొంగరకలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన బహిరంగ సభకు ఉమ్మడి …

విద్యుద్ఘాతంతో వ్యక్తి మృతి

నిర్మల్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోన్‌ మండలంలోని సంఘంపేట్‌ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంఘంపేట్‌ గ్రామానికి …

నాసిరకం పనులపై చర్యలేవీ?

కాంట్రాక్టర్లపై అవ్యాజ ప్రేమ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): కొమురం భీం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వగా ఆ ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల కోసం నిర్మిస్తున్న పునరవాస గ్రామాల …

ప్రగతి నివేదన పేరుతో మభ్యపెట్టే యత్నాలు : కాంగ్రెస్‌

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అందుకు పార్టీ కార్యకర్తలు ఇప్పటినుంచే సమాయత్తం కావ్వాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వ్‌ రెడ్డి …

ఉమ్మడి జిల్లాలో వర్షాలకు జలకళ

చెరువుల్లోకి పూర్తిస్థాయి నీరు పెరగనున్న పంటదిగుబడులు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు ఊరటనిస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా …