ఆదిలాబాద్

వచ్చే ఎన్నికల్లో కలసి పోరాడుతాం

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతుంటే కేసీఆర్‌ మాత్రం ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సిపిఐ నేత కలవేన శంకర్‌ అన్నారు. …

లక్ష్యం దిశగా హరితహారం

పచ్చదనం కోసం ఫలిస్తున్న శ్రమ: మంత్రి ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): హరిత తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నామని మంత్రి జోగురామన్న అన్నారు. …

ఓపెన్‌ కాస్టులతో బతుకులు బుగ్గి

ఇచ్చిన హావిూలను ఎందుకు అమలు చేయలేదు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): తెలంగాణలో ఓపెన్‌కాస్టులకు స్థానం లేదన్న హావిూ మేరకు ఓసీపీల పేరుతో జరుగుతున్న నష్టాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని సింగరేణి …

అభివృద్ధిని అడ్డుకోవడమే విపక్షాలకు తెలుసు

ఎన్నికల్లో వారికి బుద్ది చెప్పడం ఖాయం : మంత్రి నిర్మల్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌, టిడిపిలు రాజకీయంగా తమ ప్రాబల్యం లేకుండా పోతుందనే భావనతో తెలంగాణ అభివృద్ది పనులపై …

భూ పంపిణీతో రైతులుగా ఎదిగిన ఎస్సీలు

వ్యవసాయికంగా లబ్ది పొందుతున్న పలువురు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): దళిత రైతులు ఇప్పుడు వ్యవసాయికంగా మంచి లాభాలు పొందుతున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల్లో లబ్ధిదారులు పత్తి, సోయాబి, …

క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

– రాష్ట్ర మంత్రి జోగురామన్న – స్పోర్ట్స్‌ స్కూల్లో ప్లయింగ్‌ రోప్‌లను ప్రారంభించిన మంత్రి అదిలాబాద్‌, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) :  ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎంగా …

యాదవులు ఐక్యతతో సాగాలి

ఆసిఫాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలంటే పిల్లల చదువులపై ప్రత్యేకదృష్టి పెట్టాలని యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు యాదవ్‌ సూచించారు. విద్యాపరంగా ఎదిగితే ఉపాధి …

దోమతెరలు వినియోగించండి

నిర్మల్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): దోమతెరలు వినియోగిస్తే విషజ్వరాల నుంచి తప్పించుకోవని, దోమలుదరిచేరవని ప్రభుత్వ జిల్లా వైద్యాధికారులు అన్నారు. గ్రావిూణ ప్రాంత ప్రజలకు భారత ప్రభుత్వం అందించిన దోమతెరలను సద్వినియోగం …

తెలంగాణ సంక్షేమమే లక్ష్యం: ఎంపి

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమాన స్థాయిలో కొనసాగుతోందని ఎంపీ గొడం నగేష్‌ అన్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన …

కవ్వాల్‌ ప్రాంత అడవుల్లోకి వెళ్లొద్దు

అటవీ అధికారుల సూచనలు పాటించాలి ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో అనుమతి లేకుండా అడవిలోకి వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసారు. …