ఆదిలాబాద్

ఆర్టీసీ బస్సుల బుకింగ్‌తో సామాన్యులకు కష్టమే

ఆదివారం ప్రయాణాలు వాయిదా వేసుకోక తప్పదు ప్రైవేట్‌ వాహనాలన్నీ అద్దెకు బుక్‌ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదనకు లక్ష మందినైతే తీసుకెళ్లాలనేది లక్ష్యంతో కనిపించిన వాహనాలను …

అభివృద్దిని వివరించేందుకే ప్రగతి నివేదన

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించదని ఎమ్మెల్యే రేఖానాయక్‌ తెలిపారు. …

వంతెనలు పూర్తికాక తప్పని అవస్థలు

వర్షాకాలంలో ఏటా తిప్పలే ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): వంతెనల నిర్మాణాంలో నిర్లక్ష్యం కారణంగా వర్షాకాలంలో గూడాల్లో ఉన్న ప్రజలు రవాణా లేక నానా యాతన పడుతున్నారు. ఇప్పటికే …

ఆర్థికంగా బలోపేతం దిశగా గిరిజనులు

జిసిసి బలోపేతంతో సత్ఫలితాలు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): ఉట్నూరు కేంద్రంగా గిరిజన సహకార సంస్థ గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం మధ్య దళారులను తొలగించి వారు సేకరించే అటవీ ఫలసాయములను …

ఎన్నికల హావిూలు విస్మరించిన ప్రభుత్వాలు

కార్పోరేట్‌ శక్తులకు వత్తాసు: సీపీఐ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఖరీఫ్‌లో రైతులకు ఎకరానికి రూ.4వేలు ఇస్తున్నారని చెప్పిన ముఖ్యమంత్రి కౌలు రైతులకు కూడా ఆ పథకం అందజేయాలని సీపీఐ …

గిరిజన ప్రాంతాల్లో వ్యాధులపై అప్రమత్తం

అప్రమత్తంగా ఉన్న ఆరోగ్యశాఖ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): వర్షాకాలం ప్రారంభం కావడంతో అధికారులు గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడా మందులు …

వరదప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): వరద పరిస్తితులును ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ అధికారులతో అన్నారు. అతివృష్టితో జిల్లాలో అన్నదాత నష్టపోవ డం విచారకరమని,తహసీల్‌, వ్యవసాయ …

వరదప్రాంతాల్లో పర్యటించిన మంత్రి,కలెక్టర్‌

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): ఆదిలాబాద్‌ పట్టణంలోని వరద ప్రాంతాల్లో మంత్రి జోగు రామన్న పర్యటించారు. మున్సిపల్‌ పరిధిలోని పదిహేను వార్డులో కాలినడకన తిరుగుతూ వరద బాధితులను పరామర్శించాడు. శాంతినగర్‌ …

లక్ష ఉద్యోగాల హావిూని విస్మరించిన కెసిఆర్‌: సిపిఐ

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినట్లుగా లక్ష ఉద్యోగాల ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని సిపిఐ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ అన్నారు. ఖాళీగా ఉన్న …

వరుస వర్షాలతో భారీగా దెబ్బతిన్న పంటలు

1.23లక్షల ఎకరాల్లో పంట నష్టం రైతులకు అండగా ఉంటామన్న మంత్రి జోగు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): జిల్లాలో తాజాగా కురుస్తున్న వర్షాలకు 403గ్రామాల్లో పంటనష్టం జరిగినట్లుగా వ్యవసాయశాఖ ప్రాథమిక …