ఆదిలాబాద్

ఎన్నికల హావిూల అమల్లో వైఫల్యం: కాంగ్రెస్‌

ఆదిలాబాద్‌,జూలై21(జ‌నం సాక్షి): ఎన్నికల హావిూల అమలులో టీఆర్‌ఎస్‌ పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి …

ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట

ఎవరికివారే యమునాతీరేలా కార్యక్రమాలు ఆదిలాబాద్‌,జూలై21(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నేతలు ముందస్తు ఊపులోముందుకు సాగుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా కార్యకర్తలతో భేటీ …

ప్రాజెక్టుల ఆధునీకరణతో మారిన పరిస్థితి

రెండు పంటలకు అందుతున్న సాగునీరు ఆదిలాబాద్‌,జూలై20(జ‌నం సాక్షి): రైతులు పంటలు సాగుచేసే ప్రతి ఎకరానికి సాగునీరు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే …

హరితహారంలో అందరూ పాల్గొనాలి

అటవీ అధికారి వినతి ఆదిలాబాద్‌,జూలై19(జ‌నం సాక్షి): హరితహారంలో భాగంగా అధికారులు, ప్రజలు నాటిన మొక్క రక్షణ బాధ్యత కూడ తీసుకోవాలని జిల్లా అటవీ అధికారి దామోదర్‌రెడ్డి అన్నారు. …

తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్‌నే విమర్శిస్తారా: డిసిసి

ఆదిలాబాద్‌,జూలై19(జ‌నం సాక్షి): తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌నే అపహాస్యం చేసేలా టిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని, దీనిని చూసి జనం నవ్వుకుంటున్నారని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. …

కొత్తపంచాయితీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలన

ఆదిలాబాద్‌,జూలై19(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గతంలో 866 గ్రామ పంచాయతీలు ఉండగా.. నాలుగు జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 1508కి చేరాయి. కొత్తగా తండాలను పంచాయితీలుగా ప్రకటించడంతో …

రైతులకు సకాలంలో ఎరువుల విత్తనాలు

గత విధానాలకు పాతరతో సాగులో చైతన్యం ఆదిలాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో రెండు లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసిన అధికారులు …

ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): గిరిజనులను ఏబీసీడీలుగా వర్గీకరించాలని, అప్పుడే అసలైన గిరిజనులకు న్యాయం జరుగుతుందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు డిమాండ్‌ చేశారు. గిరిజనుల్లోనూ తారతమ్యాలు …

గిరిజన గ్రామాల్లో సమస్యల తిష్ట

రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలకు ఇక్కట్లు కుమ్రంభీం,జూలై14(జ‌నం సాక్షి): గిరిజనుల గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కరవయ్యాయి.ప్రధానంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదంతో పలుచోట్ల గ్రావిూణులు నాటు వైద్యాన్ని …

గిరిజన గ్రామాల్లో సమస్యల తిష్ట

రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలకు ఇక్కట్లు కుమ్రంభీం,జూలై14(జ‌నం సాక్షి): గిరిజనుల గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కరవయ్యాయి.ప్రధానంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదంతో పలుచోట్ల గ్రావిూణులు నాటు వైద్యాన్ని …