ఆదిలాబాద్

హరితహారంలో పోలీస్‌ శాఖ చురకుగా పాల్గొనాలి

పర్యావరణం కోసం మట్టి వినాయకులకే ప్రాధాన్యం: ఎస్పీ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): హరితహారంలో పోలీస్‌ శాఖ తమ టార్గెట్‌ మేరకు మొక్కలునాటి సంరంక్షించాలని ఎస్పీ విష్ణువారియర్‌ అన్నారు. దేశంలో …

బిందుసేద్యంతో మేలు

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి):రైతులు తక్కువ ఖర్చుతో బిందు సేద్యం పరికరాలతో కూరగాయలు, పండ్ల తోటలను పెంచుకోవాలని ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి ఎ.గణెళిశ్‌ సూచించారు.బిందు సేద్యం ఉపయోగాలపై రైతులకు …

వారసత్వం కల నెరవేరుతుంది

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): వారసత్వ ఉద్యోగాలను కల్పించడం ద్వారా సింగరేణి కార్మికులకు అండగా నిలిచింది సిఎం కెసిఆర్‌ అని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకుడు మిర్యాల రాజిరెడ్డి …

సిఎం కెసిఆర్‌ పిలుపు మేరకు హరితహారం

పచ్చని తెలంగాణ కోసం మొక్కలు నాటుదాం అటవీశాఖ మంత్రి జోగురామన్న పిలుపు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): తెలంగాణ హరతహారంగా మారడానికి సిఎం కెసిఆర్‌ పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ తమవంతుగా …

సిర్పూర్‌ పేపర్‌ మిల్లు తెరుచుకుంటే మంచిదే

అలాగే మిగతా పరిశ్రమలపైనా దృష్టి పెట్టాలి : సిపిఐ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): తెలంగాణ ఏర్పడి, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా మూతపడ్డ ఒక్క పరిశ్రమకూడా తెరుచుకోలేదని …

ధూంధాంగా కొత్త పంచాయితీల ఆవిర్భావోత్సవం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): ఇక ఆదిలాబాద్‌ స్వరూపం మారిపోనుంది. కొత్త పంచాయితీలతో పాటు పాత పంచాయితీల్లో సర్పంచ్‌ల పాలన ముగిసి, కార్యదర్శుల పాలనా కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో  నేడు …

పాడి సమాఖ్యలో కొత్త రైతులకు సభ్యత్వం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): కొత్తగా జిల్లాలోపాడి రైతులకు సభ్యత్వం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు.  ఉమ్మడి జిల్లాలో పాడి రైతుల సొసైటీలను ఏర్పాటు చేస్తున్నారు. గత అక్టోబర్‌ 21 నుంచి గడిచిన …

బంగారు తెలంగాణ లక్ష్యంగా కార్యక్రమాలు

ఆదిలాబాద్‌,జూలై30(జ‌నం సాక్షి): బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంకణ బద్దులయ్యారని ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే రేఖానాయక్‌ పిలుపు నిచ్చారు. …

గిరిజన సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్‌,జూలై30(జ‌నం సాక్షి): గిరిజన తండాలు, గిరిజన గూడాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిన సందర్బంగా అవసరమైన నిధులు కూడా ఇచ్చి ప్రభుత్వం హావిూని వెంటనే అమలు చేయాలని గిరిజన …

చేపల వృద్దితో ఆర్థికంగా ఎదగాలి

మత్స్యకారులకు అధికారులు సూచన ఆదిలాబాద్‌,జూలై28(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లలతో మత్స్య కారులు ఆర్థికంగా ఎదగాలని మని అక్కడి నుంచి వాటిని …