ఆదిలాబాద్

విష జ్వరాలతో.. 

వణికిపోతున్నఆదిలాబాద్‌ ఏజెన్సీ – మంచాన పడుతున్న గిరిజనులు – గ్రామంలో పదుల సంఖ్యలో ప్రజలకు విషజ్వరాలు – ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేయని అధికారులు – ఆందోళన …

పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు వైద్యం

పిల్లలతో వచ్చే తల్లులకు వంద నజరానా నిర్మల్‌,జూలై13(జ‌నం సాక్షి): ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్న గిరిజన పిల్లలకు పౌష్ఠికాహార కేంద్రం ద్వారా మెరుగైన వైద్యం …

చిరుధాన్యాల కొనుగోలుకు ఏర్పాట్లు

రైతులకు కలెక్టర్‌ హావిూ ఆదిలాబాద్‌,జూలై12(జ‌నం సాక్షి): ఈ ఏడాది ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో చిరుధాన్యాల కొనుగోలుకు మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ హావిూ ఇచ్చారు.పంటల వివరాలను …

ఇంటింటా సర్వేతో వ్యాధుల అంచనా

వర్షాకాల వ్యాధులపై ప్రజలరు అవగాహన ఆదిలాబాద్‌,జూలై12(జ‌నం సాక్షి): వర్షాల కారణంగా గ్రామాల్లో అపరిశుభ్రత నెలకుంటుంది. ఫలితంగా మలేరియా, టైఫాయిడ్‌ ఇతర వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో …

హరితహారం కోసం జిల్లా సిద్దం

కోటి మొక్కలు నాటడమే లక్ష్యమన్న కలెక్టర్‌ ఆదిలాబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): నాలుగో విడత హరితహారానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు.జిల్లాలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నట్లు …

పర్యాటక ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలి

ఆదిలాబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): జిల్లాలో పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ది చేయాల్సి ఉంది. దీంతో పర్యాక కేంద్రాల ద్వారా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరే …

అగ్రికల్చర్‌ వర్సిటీ ఏర్పాటుకు సిద్దం: మంత్రి జోగురామన్న

ఆదిలాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి ): జిల్లాలో త్వరలో అగ్రికల్చర్‌ కాలేజీ, మరాఠి జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో రూ.3,730 కోట్లతో …

అదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో.. మగ శిశువు అపహరణ 

– ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి ఖాకీలు – మూడు గంటల్లోనే తల్లి ఒడికి శిశువు – నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు – పోలీసుల పనితీరుపై …

అడవుల్లో పలచగా ఉన్న చోట్ల  మొక్కల పెంపకం

ప్రణాళిక సిద్దం చేసిన అటవీశాఖ ఆదిలాబాద్‌,జూలై10(జ‌నంసాక్షి): ఈ ఏడాది జిల్లాలో హరితహారం కింద అటవీశాఖ ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలను పెంచేందుకు ప్రణాళికలు తయారు చేశారు.అటవీ ప్రాంతాల్లోని …

కడెం ప్రాజక్ట్‌ వద్ద కొనసాగుతున్న వరద

గోదావరిలోకి నీటి విడుదల అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి హరీష్‌ రావు నిర్మల్‌,జూలై9(జ‌నం సాక్షి):ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జలాశయం …