ఆదిలాబాద్

బాబుల్‌ గూడలో గిరిజన రైతు మృతి

బాబుల్‌ గూడలో గిరిజన రైతు మృతి జైనూరు,(జనంసాక్షి) మండలంలోని గూడమామడ గ్రామపంచాయతీ పరిధిలోని బాబుల్‌ గూడ గ్రామానికి చెందిన ఆత్రం జంగు (48) గిరిజన రైతు ఆసుపత్రిలో …

తెలంగాణ సాధిస్తాం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 14: ప్రజల ఆకాంక్ష మేరకే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తీరుతామని ఐకాస నేతలు అన్నారు. తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం …

జనాన్ని దోచుకునేందుకే..

ఆదిలాబాద్‌, నవంబర్‌ 14 : రాష్ట్రంలో ప్రభుత్వ పాలన లేదని, కేవలం ప్రజల సొమ్మును దోచుకునే విధంగా పాలన సాగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆదిలాబాద్‌ ఎంపీ …

బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఎంఐఎం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 14 : తమ స్వప్రయోజనాల కోసం ఎంఐఎం పార్టీ ప్రభుత్వాన్ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంనాథ్‌ ఆరోపించారు. …

కరెంటు కోతల వల్ల ఇబ్బందులెన్నో..ప్రశ్నార్ధకంగా మారిన పరిశ్రమల భవిత

ఆదిలాబాద్‌, నవంబర్‌ 14: వెనుకబడిన జిల్లా అయినా అదిలాబాద్‌లో కరెంటు కోతల వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాలో అంతంత మాత్రంగానే ఉన్న పరిశ్రమలు …

పురుగుల మందు తాగి యువకుడు మృతి

ఇచ్చోడ : అదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం సిరికోండ గ్రామంలో అర్‌. శ్రీకాంత్‌ (22) అనే యువకుడు తన ఇంట్లోనే పురుగుల మందు తాగి బుధవారం మృతి …

భూపంపిణీలో అక్రమాలపై విచారణ జరపాలి

కాగజ్‌నగర్‌ : అరోవిడత భూపంపిణీలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలంటూ సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రెవేన్యూ శాఖ …

అర్యవైశ్యసంఘం అధ్వర్యంలో ప్రీత్‌ మిలన్‌

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని అర్యవైశ్య సంఘం అధ్వర్యంలో దీపావళి ప్రీత్‌ మిలన్‌ నిర్వహించారు . ఈ సమావేశానికి ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, అర్యవైశ్య సంఘం సభ్యులు హజరయ్యరు. …

ఏడుకు చేరిన మృతుల సంఖ్య

దిలావర్‌పూర్‌ : నిర్మల్‌ బైంస జాతీయ రహదారిపై అదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. అటో, లారీ ఢీకోన్న ప్రమాదంలో 12 మంది …

ప్రభుత్వాన్ని నిలదీస్తేనే సమస్యల పరిష్కారం : కృష్ణమాదిగ

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 : ప్రభుత్వాన్ని నిలదీస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వృద్ధులు, వితంతువుల సమస్యల పరిష్కారం కోసం …