ఆదిలాబాద్

అయోధ్యనగర్ గ్రామకాంగ్రెస్ పార్టీ కమిటీ ఎన్నిక *అధ్యక్షుడు గా గుండ్ల యాకయ్య,

ఖానాపురం అక్టోబర్21జనం సాక్షి  మండలంలోని అయోధ్య నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన ఎన్నిక శుక్రవారం ఏఐసీసీ సభ్యులు దొంతి మాధవరెడ్డి  ఆదేశానుసారం బ్లాక్ అధ్యక్షుడు యడ్ల …

అవినీతికి పాల్పడిన సీఏను సస్పెండ్ చేయాలని గ్రామస్తులు ఆందోళన

*జాతీయ రహదారిపై బైఠాయించిన గ్రామస్తులు, ఖానాపురం అక్టోబర్21జనం సాక్షి అవినీతికి పాల్పడిన సీఏను సస్పెండ్ చేయాలని కోరుతూ శుక్రవారం ఖానాపురం మండల కేంద్రంలో కొత్తూరు గ్రామస్తులు మహిళలు …

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి ప్రచారం చేస్తున్న ఆత్మకూరు మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 21 (జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని …

బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి.

బెల్లంపల్లి, అక్టోబర్ 21, (జనంసాక్షి) బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని నెన్నెల ఎస్సై రాజశేఖర్ సూచించారు. శుక్రవారం బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ …

వైకుంఠ రథం ప్రారంభం.

బెల్లంపల్లి, అక్టోబర్21,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణ ప్రగతి నిధుల నుంచి మంజూరైన వైకుంఠ రథాన్ని శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ …

తపాలా భీమా – జీవితానికి ధీమా.

బెల్లంపల్లి, అక్టోబర్ 21, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గంలో తపాలా భీమాకు విశేష స్పందన లభిస్తుంది. నియోజకవర్గం వ్యాప్తంగా తపాలా సిబ్బంది ప్రజలకు భీమా వివరాలపై అవగాహన కల్పిస్తున్నారు. …

పోలీసులను సన్మానించిన అక్షర పాఠశాల విద్యార్థులు

జగదేవ్ పూర్, అక్టోబర్ 21 (జనంసాక్షి): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రమైన జగదేవ్ పూర్ లోని అక్షర పాఠశాల ఆధ్వర్యంలో స్థానిక …

నూతన పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి ఎమ్మార్పీఎస్టిఎస్ జిల్లా అధ్యక్షులు ముదిగొండ ఎల్లేష్ మాదిగ

చందంపేట (జనం సాక్షి)అక్టోబర్ 21  మండలం పోలేపల్లి ఎక్స్ రోడ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం చందంపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల …

మానసిక పరివర్తన మానవత్వ కాంక్ష, విశ్వసమతా భావన కోసం ఏర్పడిన ట్రస్ట్ “విశ్వ సాహితీ”

 మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే కళారూపాలను అందించే లక్ష్యంతో ఏర్పడిన ఈ సంస్థ రేపటి తరం ఆలోచనలను అనుబంధాలకు విలువనిచ్చేలా నిర్మించడం కోసం నిరంతర యజ్ఞాన్ని మొదలెట్టింది.  మానవ …

సోనియమ్మ రాజ్యం మళ్లీ రావాలి

నంగునూరు,అక్టోబర్(21)జనంసాక్షి: తెలంగాణ ప్రజల భాదలు పోవాలంటే సోనియమ్మ రాజ్యం రావాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి  పిలునిచ్చారు. శుక్రవారం నంగునూర్ మండలం గట్లమల్యాల గ్రామములో కాంగ్రెస్ …