ఆదిలాబాద్

విద్యుత్‌ కోతలు నిరసిస్తూ అధికారుల నిర్డంధం

లక్ష్మణచంద : మండలంలోని తార్పెల్లిలో విద్యుత్తు కోతలను నిరసిస్తూ సోమవారం ఉదయం గ్రామస్థులు విద్యుత్‌ అధికారులను నిర్బందించారు. అధికారులు విద్యుత్తు బకాయిల వసూలు కోసం వెళ్లగానే గ్రామస్థుల …

అక్రమ సశువధ నిరోధానికి చర్యలు:సీపీ

  హైదరాబాద్‌: ఈనెల 27న బక్రీద్‌ పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లో అక్రమ పశువధ నిరోధానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు. ఇప్పటికే …

మంత్రి సారయ్య కాన్వాయ్‌లోని వాహనం బోల్తా

  ఆదిలాబాద్‌: జిల్లా ఇంచార్జీమంత్రి సారయ్య మందమర్రీలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు. అయితే మంత్రి కాన్వాయ్‌ మార్గమద్యంలో మంచిర్యాల మండలం రాపల్లి సమీపంలో ప్రమాదానికి గురైంది. …

డీఆర్‌ఎమ్‌ ఆకస్మిక తనిఖీ

కాగజ్‌నగర్‌ : స్థానిక రైల్వే స్టేషస్‌ను రైల్వే డీఆర్‌ఎమ్‌ ఎస్‌కె మిశ్రా  ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని ప్లాట్‌ పాంల పరిశుభ్రతను తనిఖీ చేశారు. పార్సిల్‌ కెంద్రాన్ని …

తెదేపా మండల కమిటీ ఎన్న

  బజీర్‌హత్నూర్‌ : జిల్లా కేంద్రంలో గురువారం బోర్డ్‌ ఎమ్మెల్యే గోడాం నగేష్‌ అధ్వర్యంలో తెదేపా బజార్‌హత్నూర్‌ మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అయన తెలిపారు. మండల …

సమస్యల పరిష్కారానికి అందోళన కార్యక్రమాలు

కాగజ్‌నగర్‌ : విద్యత్తు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 31 నుంచి దశలవారీగా అందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్రఅధ్యక్షుడు సీతారామరెడ్డి …

గృహ లబ్దిదారుడి అత్మహత్య యత్నం

  కాగజ్‌నగర్‌ : గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్దిదారులకు బిల్లు చెల్లింపులో జాప్యం చేస్తున్నందుకు నిరసనగా గురువారం ఉదయం ఓవ్యక్తి అత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రభుత్వ గృహ పథకం …

రైతు అత్మహత్య

  కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన పోత్తూరు రాజేష్‌ (23) అనే పత్తి రైతు బుధవారం రాత్రి అత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో …

తలమడుగు ద్విచక్రవాహనం బోల్తాపడి వ్యక్తి మృతి

తలమడుగు: ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడి వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన మంగళవారం రాత్రి తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బరంపుర్‌ గ్రామానికి చెందిన మారం భీమన్న (35) …

తాంసి మండలంలో పశువైద్య శిభిరం

తాంసి: మండల కేంద్రంలో రాజీవ్‌ వికాస్‌ కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు పశువైద్య శిబిరాన్ని పశుసంవర్ధకశాఖ జేడీఏ విఠల్‌రావు ప్రారంభించారు. ఈ ఏడాది పశుక్రాంతి పధకంలో 3000 పశువులను …

తాజావార్తలు