ఆదిలాబాద్

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి రీజయన్‌కు అధికారులు తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ఆదిలాబాద్‌ నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్‌ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని వారు …

బెల్లంపల్లి సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం

ఆదిలాబాద్‌: బెల్లంపల్లి విద్యుత్తు ఉపకేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా కీలక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం బొగ్గుగనులపై కూడా పడింది. సాయంత్రం 5గంటల …

దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : ఐదో జోన్‌లో ఖాళీగా ఉన్న ఉర్దూ మాద్యమం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్‌ అధ్యాపకుల పోస్టుల కోసం జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు …

‘ప్రాణహిత’కు జాతీయ హోదా కల్పించాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం ద్వారా తెలంగాణ జిల్లాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సీపీఐ శాసనసభ …

బోగస్‌ కార్డుల ఏరివేత జరిగేనా

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : జిల్లాలో బోగస్‌ తెల్ల రేషన్‌కార్డులను ఈ నెల 15వ తేదీనాటికి తేల్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. …

మంచిర్యాలలో డీఎస్సీ పరీక్ష నిర్వహించాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : విస్తీర్ణంలో జిల్లా పెద్దది కావడం, పరీక్షలన్నీ జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో నిర్వహిస్తుండడంతో విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు ఎన్నో వ్యవప్రయాసాలకు గురవుతున్నారు. వివిధ …

కానిస్టేబుళ్లకు రాఖీలు కట్టిన శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పాఠశాల విద్యార్థునులు

కాగజ్‌నగర్‌: పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో ఈ రోజు రాఖీ వేడుకలజరిపారు. అనంతరం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థునులు వివిధ పోలీసు స్టేషన్లలలో పోలీసులుకు కానిస్టేబుళ్లకు రాఖీలు …

ఎంఐఎంచే ఇఫ్తార్‌ విందు

ఆదిలాబాద్‌: ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓస్‌ భవనంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లోని బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజంఖాన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పార్టీ పట్టణ …

అంతుచిక్కని వ్యాధితో మృత్యువాత పడుతున్న పశువులు

బెజ్జూరు: మండలంలోని కొండపల్లిలో అంతుచిక్కని వ్యాధి సోకి పశువులు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికే మూడు పశువులు చనిపోయినట్లు వారు పేర్కొన్నారు. పశువులకు కళ్లలో నుంచి …

ఎన్‌ఎన్‌యూఐ ఆధ్వర్యం రాస్తారోకో

బెల్లంపలి: ప్రైవేటు పాఠశాలల్లో రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌ఎన్‌యూఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి లో రాస్తారోకో జరిగింది. ఈ కార్యకమంలో ఎన్‌ఎన్‌యూఐ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కృష్ణ …

తాజావార్తలు