ఆదిలాబాద్
పిచ్చికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు
బెజ్జూరు: మండలంలోని సంజీవనగర్ గ్రామానికి చెందిన శైలజ, తన్హాబేగం పిచ్చికుక్కల దాడిలో గాయపడ్డారు. శుక్రవారం స్థానిక పీహెచ్సీలో వైద్య చికిత్సలు నిర్వహించారు.
తాత్కాలికంగా విద్యుత్ సరఫరా
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి రీజియన్కు తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. దఆదివారం నాటికి పూర్తి స్ధాయిలో విద్యుత్ను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- రాహుల్ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- మరిన్ని వార్తలు