ఆదిలాబాద్
పిచ్చికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు
బెజ్జూరు: మండలంలోని సంజీవనగర్ గ్రామానికి చెందిన శైలజ, తన్హాబేగం పిచ్చికుక్కల దాడిలో గాయపడ్డారు. శుక్రవారం స్థానిక పీహెచ్సీలో వైద్య చికిత్సలు నిర్వహించారు.
తాత్కాలికంగా విద్యుత్ సరఫరా
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి రీజియన్కు తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. దఆదివారం నాటికి పూర్తి స్ధాయిలో విద్యుత్ను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
- సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మంది సజీవదహనం
- పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
- సౌదీ ప్రమాదంలో మృతిచెందిన 16 మంది హైదరాబాదీలు
- రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు
- దళారులను నమ్మి మోసపోవద్దు: టౌన్ ప్లానింగ్ అధికారి బాల శ్రీనివాస్
- వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య
- నేటి నుంచి టెట్కు దరఖాస్తులు
- జూబ్లీహిల్స్ ఎన్నిక మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది
- జూబ్లీహిల్స్ ఎన్నిక మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది
- ప్రజా తీర్పును గౌరవిస్తాం
- మరిన్ని వార్తలు




