ఆదిలాబాద్

ఐటీడీఏకు రూ.25 కోట్లు మంజూరు

ఆదిలాబాద్‌, ఆగస్టు 3 : ఐటీడీఏ పరిధిలోని వివిధ భవనాల నిర్మాణం కోసం సమగ్ర కార్యాచరణ పథకం కింద 25 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ …

వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 3 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా …

జేడీఏ ఆకస్మీక తనిఖీ

బోధ్‌: మండలకేంద్రంలోని వ్యవసాయ కార్యాలయాన్ని జిల్లా జేడీఏ రోజ్‌లీల ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న యూరియా …

పిచ్చికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు

బెజ్జూరు: మండలంలోని సంజీవనగర్‌ గ్రామానికి చెందిన శైలజ, తన్హాబేగం పిచ్చికుక్కల దాడిలో గాయపడ్డారు. శుక్రవారం స్థానిక పీహెచ్‌సీలో వైద్య చికిత్సలు నిర్వహించారు.

తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరా

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి రీజియన్‌కు తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించారు. దఆదివారం నాటికి పూర్తి స్ధాయిలో విద్యుత్‌ను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

సింగరేణి గనుల్లో విద్యుత్‌కు అంతరాయం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లిలోని 132కేవీ విద్యుత్‌ ఉప కేంద్రంలో తలెత్తిన సాంకేతిక లోపంతో సింగరేణి ప్రాంతంలో నిన్నటి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో 19సింగరేణి …

నేడు బెల్లంపల్లిలో సింగరేణి అధికారుల పాదయాత్ర

బెల్లంపల్లి: పట్టణంలోని కన్నాల బస్తీలో శుక్రవారం ఉదయం నుంచి సింగరేణి అధికారులు పాదయాత్ర నిర్వహిస్తారని డీవైజీఎం ఏ.ఆనందరావు తెలిపారు. ఈ పాదయాత్రలో బెల్లంపల్లి ప్రాంత జనరల్‌ మేనేజర్‌ …

నేడ మండల కేంద్రాల్లో ఎస్‌ఎఫ్‌ఐ నిరసనలు

అదిలాబాద్‌/విద్యాగనర్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లోనెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలు, ఎంఈవో, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన …

30వ రోజుకు చేరిన సామూహిక దీక్షలు

అదిలాఆబద్‌/కలెక్టరేట్‌: తమ కాలనీల్లో విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ పట్టణ శివారులోని దాజీనగర్‌, శాస్త్రీనగర్‌ కాలనీవాసులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారంతో …

సింగరేణి గనుల్లో విద్యుత్‌కు అంతరాయం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లిలోని 132కేవీ విద్యుత్‌ ఉప కేంద్రంలో తలెత్తిన సాంకేతిక లోపంతో సింగరేణి ప్రాంతంలో నిన్నటి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో 19 …

తాజావార్తలు