ఆదిలాబాద్

చాకలి గుడిసెలు గ్రామంలో పర్యటించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

జనం సాక్షి, వంగూర్: మండల పరిధిలోని చాకలి గుడిసెలు గ్రామంలో కుల వివక్షకు గురి అయిన వింజమూరి బాలామణి కుటుంబాన్ని సీనియర్ న్యాయవాది మల్లెపల్లి జగన్, వంగూరు …

*మాజీ ప్రజా ప్రతినిధుల సంఘం జిల్లా కన్వీనర్ గా సుంకర క్రాంతి కుమార్*

నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.మాజీ ప్రజాప్రతినిధుల సంఘం జిల్లా కన్వీనర్ గా పెంచికల్ దిన్న గ్రామ మాజీ సర్పంచ్ సుంకర క్రాంతికుమార్ ను నియమకాన్నీ హైదరాబాదులోని రాష్ట్ర కార్యాలయంలో …

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు అక్టోబర్ 9(జనంసాక్షి) అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ …

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి ఘన స్వాగతం

తేనీటి విందులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తాండూరు అక్టోబర్ 8(జనంసాక్షి)దసరా పండుగ నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని తుల్జాపూర్ భవాణి మాత దర్శనానికి పాదయా త్రగా బయలుదేరే …

అన్నదాన కార్యక్రమానికి తుల్జాపూర్ బయలుదేరిన నాయకులు.

తాండూరు అక్టోబర్ 8(జనంసాక్షి)శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మ భవాని మాత సేవా సమితి ఆధ్వర్యంలో తుల్జాపూర్ భవాని మాత దర్శనానికి పాదయా త్రగా వచ్చే భక్తుల సహాయార్థం …

ప్రజలు తమ వంతు బాధ్యత నెరవేర్చినపుడే చట్టాలు విజయవంతంగా అమలు అవుతాయి

జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ జితిన్   ఖానాపూర్ రూరల్ 8 అక్టోబర్ (జనం సాక్షి): చట్టాల అమలులో ప్రజలు తమ వంతు బాధ్యత నెరవేర్చినప్పుడే చట్టాలు విజయవంతం గా …

నిరుపేద కుటుంబానికి 250000రూపాయల విలువైన ఎల్ఓసి అందజేత

ఖానాపురం అక్టోబర్8 (జనం సాక్షి ) మండలంలోని నాజీతండ గ్రామపంచాయతీకి చెందిన నిరుపేద కుటుంబం జాటోత్ రవి కూతురు జాటోతు నవిత అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో …

రైతులు పోడు భూముల సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి.

ఎంపిపి బాలేశ్వర్ గుప్తా. తాండూరు అక్టోబర్ 9(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని అడల్పుర్, అన్న సాగర్, బాణపూర్, గంగా సాగర్, కమల్పూర్, రాష్నం, రేండ్లగడ్డ తాండ, సంగాయిపల్లి …

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి,

*సబ్ యూనిట్ ఆఫీసర్ బాదావత్ నందా, ఖానాపురం అక్టోబర్8(జనం సాక్షి ) ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సబ్ యూనిట్ ఆఫీసర్ బాదావత్ నందా …

నిరుపేద కుటుంబానికి 250000రూపాయల విలువైన లోకల్ అందజేత

ఖానాపురం అక్టోబర్8 (జనం సాక్షి ) మండలంలోని నాజీతండ గ్రామపంచాయతీకి చెందిన నిరుపేద కుటుంబం జాటోత్ రవి  కూతురు జాటోతు నవిత  అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో …