ఆదిలాబాద్

అన్నదాన కార్యక్రమానికి తుల్జాపూర్ బయలుదేరిన నాయకులు.

తాండూరు అక్టోబర్ 8(జనంసాక్షి)శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మ భవాని మాత సేవా సమితి ఆధ్వర్యంలో తుల్జాపూర్ భవాని మాత దర్శనానికి పాదయా త్రగా వచ్చే భక్తుల సహాయార్థం …

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

ఖానాపురం అక్టోబర్7జనం సాక్షి పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక మధుర జ్ఞాపకాలతో ఆనందపరవశం నిండింది ఖానాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 1996-97సంవత్సరం లో …

*పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో పెట్రోల్ బంక్ ఓపెనింగ్*

కోదాడ అక్టోబర్ 7(జనం సాక్షి)  కోదాడ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా పోలీసు పెట్రోల్ భంక్ ను రాష్ట్ర డిజిపిమహేందర్ రెడ్డి  అంతర్జాలం ద్వారా డీజీపీ కార్యాలయం నుండి …

*కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక ధర్నా*

ఉండవల్లి, జనం సాక్షి:  డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు  75 వ రోజుకు చేరాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. …

రాష్ట్రీయ గోకుల్ పథకం కింద సబ్సీడి లోను మంజూరు

మిర్యాలగూడ, జనం సాక్షి. పశు సంపదను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రాష్ట్రీయ గోకుల్ పథకం కింద మిర్యాలగూడ కి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మువ్వా …

20 వసంతాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

తొర్రూరు 7 అక్టోబర్ (జనంసాక్షి ) 20 ఏండ్ల తరువాత బాల్యమిత్రులు ఒక చోట కలుసు కోవడం చెప్పుకోలేని మధుర అనుభవం. శుక్రవారం స్థానిక కిరాణం మర్చంట్ …

పెయింటింగ్ కార్మికుడి కుటుంబానికి మంజూరైన భీమా చెక్కుఅందజేత

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.పట్టణంలో బిల్డింగ్ పెయింటింగ్ కార్మికుడు షేక్ సలీం ఇటీవల మరణించాడు,అతనికి వెల్ఫేర్ బోర్డు సభ్యత్వం కలిగి ఉండడంతో ప్రభుత్వ లేబర్ ఇన్సూరెన్స్ నుండి  మంజూరైన …

మంత్రి, ఎంపీ లకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు బీఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 7 (జనంసాక్షి)ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జహీరాబాద్  ఎంపీ బిబి పాటిల్  కు శుక్రవారం  హైదరాబాద్ లో  మర్యాద పూర్వకంగా కలిసి దసరా …

విజేత కళాశాల ఆధ్వర్యంలో మరో జాబ్ మేళా

ఈనెల 11న అపోలో ఫార్మసీ, అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో…. ప్రిన్సిపల్ తెడ్ల ధనుంజయ మిర్యాలగూడ,జనం సాక్షి విజేత డిగ్రీ మరియు పీజీ కళాశాలల ఆధ్వర్యంలో మరో జాబ్ …

అభయ్ ఆంజనేయ స్వామి నూతన కమిటీ ఎన్నిక

తొర్రూరు 7 అక్టోబర్ (జనంసాక్షి ) పట్టణ కేంద్రంలోని బంజారా నగర్ లో ఉన్న శ్రీ అభయ్ంజనేయ స్వామి నూతనంగా కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కమిటీ అధ్యక్షులుగా …