ఆదిలాబాద్

పోడు భూముల సర్వేను సమన్వయంతో చేపట్టాలి

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 09 గాంధారి మండలంలోని గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రకాష్ మాట్లాడుతూ పోడు భూముల హక్కు పాత్రాలను అర్హులకు ఇవ్వాలని  కోరారు లేనియెడల గిరిజనుల …

కామాంధ స‌ర్పంచ్‌ ను వెంటనే ప‌ద‌వి నుంచి స‌స్పెండ్ చేయాలి.

బాధిత కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించాలి. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్. తాండూరు అక్టోబర్ 9(జనంసాక్షి) కామంతో మతిస్థిమితం లేని …

ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి.

నెన్నెల, అక్టోబర్ 9, (జనంసాక్షి) నెన్నెల మండల కేంద్రంలో ఆదివారం ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని భక్త అంజనేయస్వామి దేవాలయంలో …

వ్యక్తిగత ఖాతాలను ఫ్రీజ్ చేయడం సరికాదు.

లబ్ధిదారుడే డ్రా చేసుకునేలా అవకాశం కల్పించాలి. జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్. అమ్మపురంలో జిఎంపిఎస్ నాయకులకు సన్మానం. తొర్రూరు 09 అక్టోబర్ (జనంసాక్షి ) గొల్ల …

శాంతి స్థాపనే లక్ష్యంగా ప్రవక్త బోదనలు.

బెల్లంపల్లి, అక్టోబర్ 9, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని ప్రతి ఏటా నిర్వహించే మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలో ముస్లింసోదరులు ర్యాలీ నిర్వహించారు. మొహమ్మద్ …

ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు.

దౌల్తాబాద్ అక్టోబర్ 9, జనం సాక్షి.  దౌల్తాబాద్ మండల పరిధిలో  ఉప్పరపల్లి గ్రామంలో ఆదివారం వాల్మీకి మహర్షి జయంతి వేడుక సందర్భంగా ఉప్పరపల్లి వాల్మీకి బోయ సంఘ …

ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ

బెల్లంపల్లి, అక్టోబర్ 9, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్లిం మార్గదర్శకుడు ఇస్లాం దివ్య గ్రంధం ఖురాన్ ను …

భార్య పై అనుమానం తో హత్య చేసిన వ్యక్తి ని రిమాండ్ కు తరలించిన పోలీసులు

జనం సాక్షి, చెన్న రావు పేట మండలంలో ని అమీనాబాద్ గ్రామంలో భార్యను హత్య చేసిన ఆర్ఎంపీ డాక్టర్ జన్ను నరేష్ తన బార్య జన్ను అరుణపై …

భర్తను హతమార్చిన భార్య

కటకటాల పాలైన భార్య, ఖానాపురం అక్టోబర్8జనం సాక్షి  కుటుంబ కలహాలను మనసులో పెట్టుకొని నిండు నూరేళ్లు తోడు ఉండవలసిన భర్తను కట్టుకున్న భార్యథంప్స్ అప్ లో  యాసిడ్ …

ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి : పరిగి డిఎస్పీ కరుణా సాగర్​ రెడ్డి

పరిగి రూరల్​, అక్టోబర్​ 8, ( జనం సాక్షి ) : ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పరిగి  డిఎస్పీ కరుణా సాగర్​ రెడ్డి …