ఆదిలాబాద్

పెయింటింగ్ కార్మికుడి కుటుంబానికి మంజూరైన భీమా చెక్కుఅందజేత

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.పట్టణంలో బిల్డింగ్ పెయింటింగ్ కార్మికుడు షేక్ సలీం ఇటీవల మరణించాడు,అతనికి వెల్ఫేర్ బోర్డు సభ్యత్వం కలిగి ఉండడంతో ప్రభుత్వ లేబర్ ఇన్సూరెన్స్ నుండి  మంజూరైన …

మంత్రి, ఎంపీ లకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు బీఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 7 (జనంసాక్షి)ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జహీరాబాద్  ఎంపీ బిబి పాటిల్  కు శుక్రవారం  హైదరాబాద్ లో  మర్యాద పూర్వకంగా కలిసి దసరా …

విజేత కళాశాల ఆధ్వర్యంలో మరో జాబ్ మేళా

ఈనెల 11న అపోలో ఫార్మసీ, అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో…. ప్రిన్సిపల్ తెడ్ల ధనుంజయ మిర్యాలగూడ,జనం సాక్షి విజేత డిగ్రీ మరియు పీజీ కళాశాలల ఆధ్వర్యంలో మరో జాబ్ …

అభయ్ ఆంజనేయ స్వామి నూతన కమిటీ ఎన్నిక

తొర్రూరు 7 అక్టోబర్ (జనంసాక్షి ) పట్టణ కేంద్రంలోని బంజారా నగర్ లో ఉన్న శ్రీ అభయ్ంజనేయ స్వామి నూతనంగా కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కమిటీ అధ్యక్షులుగా …

చేనేత మిత్ర వెబి సైట్ వెంటనే పునరుద్ధరించాలి

మోత్కూరు అక్టోబర్ 7 జనంసాక్షి : గత రెండు నెలలు గా సాంకేతిక లోపంతో నిలిచిపోయిన చేనేత మిత్ర వెబ్ సైట్ ను వెంటనే పునరుద్ధరించాలని, చేనేత …

సీఎంఆర్ఎఫ్ పేద‌ల ఆరోగ్యానికి అండ‌.

మాజీ మంత్రి ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మ‌హేంద‌ర్ రెడ్డి. తాండూరు అక్టోబర్ 7( జనం సాక్షి)పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ స‌ర్కారు భ‌రోసా అందిస్తుంద‌ని …

విఆర్ఏల సమ్మెకు తుడుం దెబ్బ నాయకుల మద్దతు.

సంఘీభావం తెలుపుతున్న తుడుం దెబ్బ నాయకులు. బెల్లంపల్లి, అక్టోబర్7,(జనంసాక్షి) రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 75 వ …

రేగోడ్…. ఫస్ట్ పంపిన ఇదే నేమ్ ఫైల్ లో అక్టోబర్ 6 అని తేదీ మిస్టేక్ లో ఉన్నది గమనించగలరు సార్ మిస్టేక్ అయినందున తేదీ చేంజ్ చేసి పంపాను

హర్యాన గవర్నర్ ను కలిసిన ఉస్మానియా విద్యార్థి రేగోడ్ /జనం సాక్షి అక్టోబర్7: దసరా పండుగ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన …

మా తల్లిదండ్రులకు పే స్కేల్ అమలుపరచండి.

-నిరాహారదీక్ష లో పాల్గొన్న వారి పిల్లలు ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్07( జనంసాక్షి): దసరా పండుగ సందర్భంగా తమకు వేతనాలు అందక పండుగ సంబరాలకు దూరంగా ఉన్నామని …

సబ్సిడీపై గడ్డి విత్తనాలు

జుక్కల్, అక్టోబర్ 7,( జనం సాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని పశువైద్యశాలలో గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పశువైద్యాదికారి పండరినాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో …