ఆదిలాబాద్

*క్రిస్టల్ క్రాఫ్ కేర్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు*

మునగాల, సెప్టెంబర్ 14(జనంసాక్షి): క్రిస్టల్ క్రాఫ్ కేర్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని కలకోవ స్టేజి సమీపంలో ఉన్న ఉడుం కృష్ణ మిల్లులో బుధవారం రైతులకు అవగాహన సదస్సు …

ఉత్తమ్ కుమార్ రెడ్డి హయంలోనే నియోజకవర్గ అభివృధి.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొనతం వెంకటరెడ్డి

నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.హుజూర్నగర్ నియోజకవర్గం రూపు రేఖలు మార్చి అభివృద్ధి కి బాటలు వేసిన ఘనత ఉత్తంకుమార్ రెడ్డి మాత్రమే దక్కుతుందని నేటి పాలకుల మాటల్లోనే అభివృధి …

ఘనంగా తెరాస యువ నాయకులు రఘు జన్మదిన వేడుకలు.

తాండూర్ సెప్టెంబర్ 14(జనంసాక్షి) తెరాస పార్టీ యువ నాయకుడు రఘు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ …

గులాబీ జెండా తోనే ఘనమైన అభివృద్ధి:

వికారాబాద్ జిల్లా టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట సెప్టెంబర్ 14 జనం సాక్షి  గులాబీ జెండా తోనే …

సాఫ్ట్ వేర్ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి.జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను కలెక్టర్ ప్రారంభించారు. …

తెలుగుదేశం ప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి: టిడిపి జిల్లా ఇన్చార్జి రామిని హరీష్

బచ్చన్నపేట సెప్టెంబర్ 14 (జనం సాక్షి) తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అభివృద్ధి జరిగిందని జనగామ జిల్లా టిడిపి ఇన్చార్జ్ రామిని హరీష్ అన్నారు. బుధవారం …

అక్రమ మా, సక్రమమా…. ?

దర్జాగా ప్రభుత్వ భూమిలో పాగా ** నాడు పాక, నేడు శాశ్వత కట్టడం *”” చోద్యం చూస్తున్న అధికారులు మానకొండూరు, సెప్టెంబరు 14 (జనం సాక్షి) శాఖల …

నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని సీఎం కెసిఆర్ అసెంబ్లీలో తీర్మానించడం హర్షనీయం:

సాంబారి కొమురయ్య   జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 14: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా …

బీసీ ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే భరించాలి.

ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చి బీసీ ఈబీసీలకు ఇవ్వకపోవడం అన్యాయం. బీసీ కులాల్లో పుట్టడమే పాపమా. జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు. తాండూర్ బీసీ సంఘం …

పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హాజరైన ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నిర్మల్ బ్యూరో, సెప్టెంబ‌ర్ 14,,జనంసాక్షి:  రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారంతో పాటు అటవీ సంపద …

తాజావార్తలు