ఆదిలాబాద్

చేవెళ్ల కస్తూర్భా స్కూల్ కు జూకన్నగారి జైపాల్ రెడ్డి పావని దంపతులచే వస్తువుల వితరణ.

  చేవెళ్ల సెప్టెంబర్ 16 (జనంసాక్షి) ఈ రోజు చేవెళ్ల లోని కస్తూర్భా పాఠశాల కు చేవెళ్ల వాస్తవ్యులు  జూకన్నగారి జైపాల్ రెడ్డి.పావని దంపతులు వారి కుమారుడు …

అద్దె బస్సులు నడపడానికి దరఖాస్తుల ఆహ్వానం

జహీరాబాద్ సెప్టెంబర్ 17 (జనం సాక్షి )అద్దె బస్సులు నడపడానికి దరఖాస్తుల చేసుకోవాలని జహీరాబాద్ డిపో మేనేజర్ రజిని కృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ  టి.యస్.ఆర్.టి.సి …

చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పోరాటాన్ని కించపరిచడం సిగ్గు చేటు

బిజెపి నేత ప్రకాష్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి – రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలేటి రమేష్         …

ఆదివాసీల తెగల సంస్కృతిక ఆచార్య సాంప్రదాయాలను కాపాడుకోవాలి

గంగారం సెప్టెంబర్ 16 (జనం సాక్షి) కొత్తల ( పెద్దల ) పండుగ ఆదివాసీల సంస్కృతి-ఆచార -సాంప్రదాయాలు -ప్రకృతి కి అనుబంధముగానే జరుపుకునే పండుగ కొత్తల ( …

లాభాల వాటా ప్రకటనపై జాప్యమేల

కాంట్రాక్టు కార్మికుల  సమస్యలను పరిష్కరించాలికాంట్రాక్టు కార్మికుల  సమస్యలను పరిష్కరించాలి సింగరేణి కి బకాయిపడ్డ వేల కోట్ల రూపాయల ను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. -ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి …

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి

సెప్టెంబర్ 16, 2022 బాన్సువాడ (కామారెడ్డి జిల్లా). తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద నుండి జరిగిన …

అరటి సాగు లాభదాయకం

– కోదాడ డివిజన్ ఇన్చార్జి ఉద్యానవనాధికారి కన్న జగన్   మునగాల, సెప్టెంబర్ 15(జనంసాక్షి): అరటి సాగు అన్ని విధాలుగా లాభదాయకం మరియు అనుకూలమని కోదాడ డివిజన్ …

పిలిచిన వెంటనే పలికే మనసున్న మహోన్నత వ్యక్తి అప్పు నయిం.

సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలి. దిగ్విజయంగా సంవత్సరం పదవీకాలం పూర్తి చేసిన సందర్భంగా పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు. టిఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పు నయిం. …

*ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

 మోమిన్ పేట సెప్టెంబర్ 15 జనం సాక్షి గ్రామాల్లో నెలకొన్న సంవత్సరాలుగా పరిష్కారం చేస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్* పేర్కొన్నారు గురువారం*”మీతో నేను”*కార్యక్రమంలో భాగంగా …

వజ్రోత్సవ వేడుకలకు జన సమూహంతో అందరూ కదలాలి

మండల తెరాస ప్రధాన కార్యదర్శి వెంకన్న అశ్వరావుపేట, సెప్టెంబర్ 15( జనం సాక్షి ) తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు అశ్వరావుపేటకు జన సందోహంతో కలిసి రావాలని …

తాజావార్తలు