ఆదిలాబాద్

క్యాన్సర్ పేషెంట్ కి అండగా…

టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు బి. సంజయ్ రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణంలోని ప్రగతి కాలనీకి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన చింతల నరసయ్య క్యాన్సర్ బారిన …

ఓటరు నమోదుపై యువతకు అవగాహన కల్పించాలని.

బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల దేవి. పోటో: సమావేశంలో అవగాహన కల్పిస్తున్న ఆర్డీవో. బెల్లంపల్లి, సెప్టెంబర్13,(జనంసాక్షి) ఓటరు నమోదుపై ప్రజలకు ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలని బెల్లంపల్లి ఆర్డీవో …

ఇంటర్ లో సత్తా చాటి నిట్ లో మేరసిన గిరిజన విద్యార్థిని రూపావత్ అంకిత.

నెరడిగొండసెప్టెంబర్14(జనంసాక్షి): ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గిరిజన విద్యార్థిని ఈమె నెరడిగొండ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన  రూపావత్ బాబులాల్-జ్యోతి దంపతుల కుమార్తె …

జనహిత బతుకమ్మ సంబరాలు విజయవంతం చేయండి.

-బెల్లంపల్లి RDO శ్యామల దేవి. -బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా. పోటో: బతుకమ్మ సంబరాల పోస్టర్లను విడుదల చేస్తున్న ఆర్డీవో. బెల్లంపల్లి,సెప్టెంబర్13,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలో …

యువత ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలి.

-బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల దేవి. పోటో: అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఆర్డీవో. బెల్లంపల్లి,సెప్టెంబర్13,(జనంసాక్షి) ఓటు హక్కుపై యువత అవగాహన కలిగి ఉండాలని బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల దేవి …

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.

-టిఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి మణి రాం సింగ్. పోటో: విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సింగరేణి జేఏసీ నాయకులు. బెల్లంపల్లి,సెప్టెంబర్13,(జనంసాక్షి) అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని …

ఆసరు పింఛన్లు పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్12రాయికోడ్ సోమవారం రోజు ఔరంగానగర్ గ్రామ పంచాయతీ వద్ద నూతనంగా అసరా పెన్షన్లు కార్డు లు రాయికోడ్ మండల్ జడ్పీటీసీ మల్లికార్జున పాటిల్ …

బ్రిడ్జ్ నిర్మించండి అంటు యువకుల సాధన దీక్ష,,,

  ఈ సారి వెనకడుగు వేసేదే లేదు గ్రామస్తులు ఇచ్చిన హామీలను వెంటనే త్వరితగతిన పూర్తి స్థాయిలో బ్రిడ్జి నిర్మాణ పనులను మొదలు పెట్టటానికి హామీ వచ్చేంత …

నిజాయితీ చాటుకున్న సత్యసాయి భక్తుడు.

పోటో: నగదు అందజేస్తున్న సేని వెంకన్న. బెల్లంపల్లి, సెప్టెంబర్12,(జనంసాక్షి) యాభై అయిదు వేల రూపాయల నగదు పోగొట్టుకున్న బాధితురాలికి సత్యసాయి భక్తుడు సేని వెంకన్న అందించి నిజాయితీ …

అర్హులైన వారికి పెన్షన్లు అందడం లేదు

కాంగ్రెస్ మండల అధ్యక్షులు . వంచ బచ్చన్నపేట సెప్టెంబర్ 12 (జనం సాక్షి) ప్రభుత్వం అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ …

తాజావార్తలు