Main

సింగరేణి రీజియన్ లో భారీ వర్షం..

కరీంనగర్: జిల్లాలోని రామగుండం సింగరేణి రీజియన్‌లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ఆర్జీ 1, 2, 3 ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షపు నీరు …

భార్యను చంపి భర్త ఆత్మహత్య..

కరీంనగర్ : వేములవాడ మండలం వెదురుగట్లలో దారుణం చోటు చేసుకుంది. భార్త రాడ్ తో కొట్టడంతో భార్య అక్కడికక్కడనే మృతి చెందింది. అనంతరం విద్యుత్ తీగలు పట్టుకుని …

మెట్ పల్లి వ్యవసాయమార్కెట్ లో అగ్నిప్రమాదం

కరీంనగర్: మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ లోని గోదాములో అగ్నిప్రమాదం సంభవించింది. 4 వేల క్వింటాళ్ల మొక్కజొన్న దగ్ధం అయింది.

హుజూరాబాద్‌లో ఎస్సీ హాస్టల్ ను ప్రారంభించిన మంత్రిఈటెల

కరీంనగర్ :హుజూరాబాద్‌లో నూతనంగా నిర్మించినఎస్సీహాస్టల్‌ను ఆర్థిక మంత్రి మంత్రి ఈటెల రాజేందర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి …

జమ్మికుంట మార్కెట్లో పత్తికి రికార్డుస్థాయి ధర

కరీంనగర్‌, మే 12: జిల్లాలోని జమ్మికుంట మార్కెట్లో పత్తికి రికార్డుస్థాయిలో ధర పలికింది. అత్యధికంగా క్వింటాలుకు రూ.4760 పలికి రికార్డు నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఇదే …

అక్రమ సంబంధం నెరపిన వ్యక్తికి దేహశుద్ధి

 కరీంనగర్ : తమను నిత్యం వేధిస్తూ.. బాధ్యత లేకుండా వదిలేసి బలాదూర్‌ తిరుగుతున్న పెద్దమనిషిని కుటుంబసభ్యులే ఉతికి ఆరేశారు. భార్యా, పిల్లలను వేధించడమే కాక.. మరో మహిళతో …

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.. 

కరీంనగర్: అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కిలోల బంగారం, 30 కిలోల వెండీ, రూ.5 లక్షల నగదును స్వాధీనం …

కరీంనగర్ లో రైతు దారుణ హత్య..

కరీంనగర్ : వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఓ రైతుని గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి చంపారు. ఈ సంఘటన జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్‌లో శుక్రవారం …

నడిరోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త

గొల్లపల్లి: అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడంతో పాటు.. భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరగడంతో చివరకు భార్యను నడిరోడ్డుపై కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. కరీంనగర్ …

ఏ తల్లి బిడ్డో…కాల్వగట్టుపై పసికందు..

కరీంనగర్ : కన్నపేగును కంటికి రెప్పలా కాపాడాల్సిన అమ్మ మనస్సు రాయి అయింది. సమాజం సిగ్గుపడేలా చేసి అమ్మతనానికి మచ్చతెచ్చారు. పిల్లలు భారమనుకున్నారో..భరించలేమనుకున్నారో ఏమో గాని అభం …