Main

కలెక్టర్ ఆదేశించిన…కదలని మున్సిపల్ అధికారులు

అధికారుల నిర్లక్ష్యమే నిండు ప్రాణాన్ని బలితీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న శాంతినగర్ కాలనీవాసులు సిరిసిల్ల. నవంబర్ 15. (జనం సాక్షి). తమ కష్టాలను తెలుపుతూ ప్రజావాణిలో ఫిర్యాదు …

నిర్లక్ష్యానికి బలైన నిండు ప్రాణం..

మురికి నీటిలో పడి ప్రాణాలు కోల్పోయిన టైల్స్ కార్మికుడు. సమస్యను వెలుగులోకి తెచ్చిన జనం సాక్షి స్పందించని అధికారులు. సిరిసిల్ల. నవంబర్ 15. (జనం సాక్షి). మున్సిపల్, …

ప్రధాని సభకు బయలుదేరిన బిజెపి నాయకులు

శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 12 ప్రధాని మోదీ బహిరంగ సభకు శంకరపట్నం మండలం బిజెపి పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చల్ల ఐలయ్య ఆధ్వర్యంలో భారీగా …

ట్రాలీ ఆటోను ఢీ కొట్టిన లారీ తప్పిన పెను ప్రమాదం…

శంకరపట్నం జనం సాక్షి నవంబర్ 12 శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులో నల్ల వెంకయ్య పల్లె క్రాస్ జాతీయ రహదారి పైన శనివారం ఓ లారీ ట్రాలీ …

నరేంద్ర మోడీ సభకు తరలి వెళ్తున్న మెట్పల్లి మండల బిజెపి శ్రేణులు

మెట్పల్లి టౌన్ ,నవంబర్ 12, జనం సాక్షి రామగుండంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మెట్పల్లి మండల అధ్యక్షులు కొమ్ముల రాజుపాల్ …

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు*

* మెట్పల్లి టౌన్, నవంబర్ 12 , జనంసాక్షి: మెట్పల్లి పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో విశాల సహకార సంఘం మెట్పల్లి ఆధ్వర్యంలో వరి ధాన్యం …

నరేంద్ర మోడీ సభకు తరలి వెళ్తున్న బీజేపీ మెట్ పల్లి పట్టణ శాఖ

మెట్పల్లి టౌన్ ,నవంబర్ 12 , జనంసాక్షి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , 6210 కోట్లతో పునరుద్ధరించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి …

గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని… “మోడీ గో బ్యాక్”అంటూ నల్ల బెలూన్లతో నిరసన…

. కరీంనగర్ టౌన్ నవంబర్ 12(జనం సాక్షి) ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్నందున కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీల అమలు,గిరిజన వ్యతిరేక విధానాలను …

ఏఈ నిర్లక్ష్యానికి లక్షల రూపాయలు నీళ్ల పాలు విధుల నుండి తొలగించాలన్న రైతులు

గంగారం నవంబర్ 11 (జనం సాక్షి) గంగారం మండలం కోమట్లగూడెం గ్రామం ముందు పెద్ద చెరువు నుండి వస్తున్న కాల్వపై కట్టిన కల్వర్టు కుంగిపోవడంతో కలెక్టర్ ప్రత్యేక …

పిల్లల ప్రతిభను గుర్తించడానికి పోటీ పరీక్షలు

పేద మధ్యతరగతి విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని ప్రతిభను గుర్తించడానికి వ్యాసరచన చిత్రలేఖన క్యూజ్ పోటీ పరీక్షలు నిర్వహించామని సీపీఎం రాష్ట్ర నాయకులు మిల్కూరి వాసుదేవ రెడ్డి …