Main

యు ఈ ఈ యు కరీంనగర్ డివిజన్ కమిటీ ఎన్నిక

కరీంనగర్ టౌన్ నవంబర్ 9(జనం సాక్షి) యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్  కరీంనగర్ డివిజన్ కమిటీ ఎన్నిక కావడం జరిగింది.దీనికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నలువాల స్వామి,సీఐటీయూ …

టిఆర్ఎస్ మహిళ విభాగం గ్రామ కమిటీ ఎన్నిక

మండలంలోని మల్లారం లో టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం గ్రామ కమిటీని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆదేశాల మేరకు మండల టిఆర్ఎస్ పార్టీ మహిళా …

ఈడబ్ల్యూఎస్ పై సుప్రీంకోర్ట్ తీర్పు చారిత్రాత్మకం

రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి సిరిసిల్ల . నవంబర్.08. (జనం సాక్షి). ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకుల పేదలకు ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూఎస్ (EWS) …

అధికారులు దొరికేది ఎప్పుడు.. హద్దులు చూపేది ఎప్పుడు..!

తేలని హద్దులు_ రైతులకు తీరని వ్యథలు.తేలని హద్దులు_ రైతులకు తీరని వ్యథలు. ప్రభుత్వ భూముల కొలతలకే పరిమితమైన సర్వే అధికారులు. ఎఫ్ లైన్ పిటిషన్ల పెండింగ్ తో …

నిరుపేద వృద్ధ మహిళలకు బ్లాంకెట్ల పంపిణీ.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 8. (జనం సాక్షి) షిరిడి సాయి పర్తి సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలురు నిరుపేద వృద్ద మహిళలకు బ్లాంకెట్లను పంపిణీ …

కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా కేడీసీసీ బ్యాంక్ సేవలు…మేనేజర్ స్రవంతి..

శంకరపట్నం జనం సాక్షి నవంబర్ 7 కార్పొరేట్ బ్యాంకులకు ధీతుగా కేడీసీసీ బ్యాంకు ఖాతాదారులకు సేవలు అందిస్తుందని కేశవపట్నం కేడిసిసి బ్యాంక్ మేనేజర్ స్రవంతి అన్నారు. శనివారం …

క్రమశిక్షణ నిబద్ధతతో పనిచేస్తూ పోలీసు శాఖకు గౌరవం తేవాలి.ఎస్పీ రాహుల్ హెగ్డే.

సిరిసిల్ల. నవంబర్.05.(జనం సాక్షి). క్రమశిక్షణ నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల్లో పోలీసు శాఖకు గౌరవం తీసుకురావాలని ఎస్టీ రాహుల్ హెగ్డే అన్నారు. శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్లు జిల్లా …

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, ఈవిటీజింగ్ పాల్పడిన కఠిన చర్యలు

ఎస్సై శేఖర్ రెడ్డి వీణవంక నవంబర్ 05 (జనంసాక్షి):- బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన మహిళలు విద్యార్థులకు అసౌకర్యం కలిగించిన కఠిన చర్యలు తప్పవని వీణవంక ఎస్ఐ …

వరికోతలు ప్రారంభమై పక్షం రోజులైనా ప్రారంభించని వరిదాన్యం కొనుగోలు కేంద్రాలు

పెగడపల్లి నవంబర్ 5(జనం సాక్షి )పెగడపల్లి  మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు వరికోతలు ప్రారంభించి పదిహేను రోజుల పైనే అవుతున్న మండలంలో ఒక్కచోట కూడా కొనుగోలు కేంద్రాలు …

ధాన్యం కొనుగోలు తీరును తహశీల్దార్లు పర్యవేక్షించాలి.

రాజన్నసిరిసిల్ల బ్యూరో., 05 నవంబర్,5(జనం సాక్షి) ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహశీల్దార్లు క్షేత్ర స్థాయిలో సందర్షంచి, కొనుగోలు తీరును పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. …