-->

కరీంనగర్

వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి.. వంగర ఎస్సై మౌనిక రెడ్డి

భీమదేవరపల్లి మండలం ఆగస్టు (11) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల పాఠశాలలో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వంగర ఎస్సై …

స్వతంత్ర వజ్రోత్సవంలో భాగంగా 2 కే యం ఫ్రీడమ్ రన్ మల్లాపూర్.

మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు:11మండల కేంద్రంలోనిఈరోజు ఉదయము ఆరు గంటలకు నంది విగ్రహం నుండి భరతమాత విగ్రహం ద్వారా శివాజీ విగ్రహం తిరిగి భరతమాత విగ్రహం వరకు …

కేశవపట్నం పోలీసుల 2కే రన్

జనం సాక్షి ,శంకరపట్నం 75 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకొని శంకరపట్నం మండలం మక్త క్రాస్ రోడ్ నుండి 2కే రన్ లో గురువారం కేశవపట్నం పోలీసుల ఆధ్వర్యంలో …

వై యస్ ఆర్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడిగా కంది శ్రీనివాస్ నియామకం

జనంసాక్షిచిగురుమామిడి-ఆగష్టు11: వైయస్సార్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడిగా మండలంలోని సుందరగిరి గ్రామానికి చెందిన కంది శ్రీనివాసును నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు కుమార్ గురువారం తెలిపారు.ఈ సందర్భంగా కంది …

ఎంపీపీ శరత్ రావు పుట్టినరోజు సందర్భంగా నిరుపేద విద్యార్థులకు40 సైకిల్ పంపిణీ

ముస్తాబాద్ ఆగస్టు 11 జనం సాక్షి జనం మెచ్చిన యువ నేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే నాయకుడు అందరివాడు ఆపద బంధువుడు సమ భావం కలిగిన …

నూతన వధూవరులను ఆశీర్వదించిన కరీంనగర్ రూరల్ ఏసిపి కరుణాకర్…లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథ్…

జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 11: మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన ఏఈ కొడకండ్ల కృష్ణమూర్తి కూతురు వివాహం కొత్తపల్లి సాయిరాం గార్డెన్లో గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. …

రుద్రంగిలో ఫ్రీడం రన్ కార్యక్రమ నిర్వహణ

రుద్రంగి ఆగస్టు 11 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో భారతదేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీక అమృత్ మహోత్సవాలలో భాగంగా గురువారం రుద్రంగిి …

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ముందస్తు రాఖీ వేడుకలు

రుద్రంగి ఆగస్టు 11 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో గురువారం ముందస్తు రాఖి వేడుకల ను ఘనంగా నిర్వహించారు.ఈ …

నమ్మై కుమద్దతు కావాలని సర్పంచ్లకు కోరడమైనది.

మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు: 11 రేపు జరగబోయే 18వ రోజు విఆర్ ఏ ల నిరవధిక సమ్మె లో భాగంగా మల్లాపూర్ మండల అన్ని గ్రామాల …

యం పి యూ పి యస్ కుస్థాపూర్ పాఠశాల లో జాతీయ పతాక వితరణ మరియు ముందస్తు రాఖీ పండుగ సంబరాలు…..

ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు. మల్లాపూర్ (జనం సాక్షి )ఆగస్టు :11 మండలంలోని యం పి యూ పి యస్ కుస్థాపూర్ పాఠశాల లో 75 వ స్వాతంత్ర …