కరీంనగర్

భారీ వర్షాలకు ఇందుర్తి నుంచి కోహెడ రాకపోకలకు అంతరాయం

జనంసాక్షి /చిగురుమామిడి- ఆగష్టు 3: మండలంలోని అన్ని గ్రామాలల్లో నిండిన చెరువులు కుంటలు భారీగా మత్తడి దుంకుతున్నాయి. నీట మునిగిన పంట పొలాలు పొంగిపొర్లుతున్న ఎల్లమ్మ వాగు …

న్యాయ‌వాది​ మల్లారెడ్డి హంత‌కుల‌ను అరెస్ట్ చేయాలి

 ఎఐఎఫ్‌బి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు అంబ‌టి జోజిరెడ్డి క‌రీంన‌గ‌ర్ బ్యూరో ( జనం సాక్షి ) : న్యాయ‌వాది మల్లారెడ్డి హంత‌కుల‌ను అరెస్ట్ చేసి, నిందితులకు కఠిన శిక్ష …

తొలిమెట్టు శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించిన సెక్టోరియల్ అధికారులు..

పెగడపల్లి జనం సాక్షి ఆగస్టు 2 పెళ్లి మండల కేంద్రంలోని  ప్రాథమిక పాఠశాల యందు ప్రాథమిక  స్థాయిలో గుణాత్మక విద్యను అందించేందుకు తొలిమెట్టు దోహదపడుతుందని సమగ్ర శిక్ష …

కృష్ణవేణి హైస్కూల్ లో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

రుద్రంగి ఆగస్టు 2 (జనం సాక్షి); రుద్రంగి మండల కేంద్రంలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో మంగళవారం జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి …

రుద్రంగి లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

రుద్రంగి ఆగస్టు 2 (జనం సాక్షి); రుద్రంగి మండల కేంద్రంలో మంగళవారం నాగుల పంచమి సందర్భంగా రుద్రంగి మండలంలోని వివిధ ఆలయాల్లో ఉన్న పుట్టలలో పాలు పోసి …

గౌరవ డాక్టరేట్ గ్రహీత సుతారి రాజేందర్కి తెలంగాణ ప్రజా సంఘాలు మరియు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం

మల్లాపూర్ (జనంసాక్షి) ఆఘష్టు:02 మల్లా పూర్ మండలం పాత ధారాజ్ చెందిన పల్లి గ్రామానికి చెందిన సుతారి రాజేందర్ చెన్నైలోని హెూసూర్ క్లరిస్టా హెూటల్లో శనివారం నిర్వహించిన …

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి.

TPCC.కాంగ్రెస్ సీనియర్ నాయకులు కల్వకుంట్ల సుజిత్ రావు మెట్పల్లి టౌన్ : ఆగస్టు 02 (జనంసాక్షి) ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని  కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు …

… గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు ధర్నా

జనం సాక్షి ఆగస్టు 2 రాయికల్ మండల్…. అల్లిపూర్ … గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంటే ఆ ధర్నా …

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాత్రికేయుల సమావేశం

రాయికల్ పట్టణంలో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాభిప్రాయం మేరకు,పాలనా సౌలభ్యం కోసం ఒడ్డెలింగాపూర్ మండలంతో పాటు …

కనుల పండగ నాగుల చవితి వేడుకలు.

జనం సాక్షి ఆగస్టు 2….. రాయికల్ మండలం కొత్తపేట శ్రీ రాజరాజేశ్వర నాగాలయంలో నాగుల చవితి సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాటు చేశారు  ఉదయం  నుండి ప్రసిద్ధ …