కరీంనగర్

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం…

ఖానాపూర్ ఆగస్ట్ 05(జనం సాక్షి): ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గిరిదవరి పురుషోత్తం ఇటీవల అనారోగ్యం కారణంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న చిన్ననాటి …

మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకుమండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేస్తూ ప్రస్తుత పార్లమెంటు

పెగడపల్లి తేది: 05( జనం సాక్షి ) పెగడపల్లి మండలం మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెగడపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ …

పెన్షన్ కోసం పోరు

  పలిమెల, ఆగస్ట్ 05 (జనంసాక్షి) డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు పలిమెల మండల కమిటీ ఆధ్వర్యంలో పెన్షన్ పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. …

అల్ఫోర్స్ లో శ్రావణ శోభ

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) : శ్రావణ శుక్రవారం రోజు అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో పండుగ శోభ సంతరించుకుంది. అమ్మవారి అనుగ్రహంతో సత్ఫలితాలు కల్గుతాయని , ఆయురారోగ్యాలు …

హుజూరాబాద్‌లో వేడెక్కిన రాజకీయం

సవాళ్లు విసరి వేదిక వద్దకు వచ్చిన కౌశిక్‌ రెడ్డి పోటాపోటీగా ఫ్లెక్సీల ఏర్పాట్లు చేసిన టిఆర్‌ఎస్‌, బిజెపి కౌశిక్‌ రెడ్డికి అంత సీన్‌ లేదంటూ బిజెపి నేతలు …

*బిఎస్పి ఆధ్వర్యంలో పెన్షన్ పోరు*

*పలిమెల, ఆగస్ట్ 05 (జనంసాక్షి) డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు పలిమెల మండల కమిటీ ఆధ్వర్యంలో పెన్షన్ పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ …

*వెల్లివిరిసిన మత సామరస్యం*

*వేదికగా నిలిచిన మంత్రుల నివాస ప్రాంగణం* *మత సామరస్యానికి ప్రతీక.. కరీంనగర్ ముస్లిం యువకులు* *శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు, తీర్థ ప్రసాదాల దృశ్యాన్ని మొబైల్ …

అధికారికంగా సర్వాయిపాపన్న జయంతి

మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడి కరీంనగర్‌,అగస్టు4(జనం సాక్షి): బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి …

దసరా నాటికి అందుబాటులోకి ఆర్ అండ్ బి అతిథి గృహం

 రాష్ట్ర మంత్రి గంగుల కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) : దసరా నాటికి ఆర్ అండ్ బి అతిథి గృహ నిర్మాణ పనులు పూర్తి చేసి …

దేశభక్తి రగిలించేలా వజ్రోత్సవాలు

★ ప్రతి ఇంటి పై తిరంగా జెండా ★ స్వాతంత్ర్య స్ఫూర్తి పెరిగేలా ఉత్సవాలు ★ భారతావని గర్వపడేలా పండగ ★ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని మేల్కొలుపాలి …