కరీంనగర్

గంగుల ను కలిసిన భూ నిర్వాసితులు

  ★సానుకూలంగా స్పందించిన మంత్రి ★ సమస్య పరిష్కరించాలంటూ కలెక్టర్ కు ఆదేశం కరీంనగర్   ( జనం సాక్షి ) : కరీంనగర్‌ నుంచి వరంగల్‌ నేషనల్‌ …

భారతీయ కాపు ఐక్యవేదిక స్పోక్ పర్సన్ గా చిలుక రమేష్ వేములవాడ

వేములవాడ  ఆగస్టు-5 (జనం సాక్షి) : భారతీయ కాపు ఐక్యవేదిక స్పోక్ పర్సన్ గా చిలుక రమేష్ నియామకమవగా శుక్రవారం మిత్రబృందం ఘనంగా సన్మానించారు. తన నియామకానికి …

శ్రీ మహాశక్తి ఆలయంలో ఘనంగా వరలక్ష్మి వ్రత వేడుకలు

* అంగరంగ వైభవంగా కుంకుమార్చన * ఆలయానికి పోటెత్తిన భక్తులు కరీంనగర్ ( జనం సాక్షి ) : కరీంనగర్ పట్టణంలో చైతన్యపురి కాలనీలోని శ్రీ మహాశక్తి …

ముత్యంపేటలో తల్లిపాల వారోత్సవాలు.

  మల్లాపూర్, (జనంసాక్షి) ఆఘష్టు:05 మండలంలోనిముత్యంపేట్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ల అధ్వర్యంలో తల్లి పాల …

గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి….

టీ టీ యు జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు… మల్లాపూర్ (జనంసాక్షి) ఆఘష్టు:5 రోజున గ్రామ రెవెన్యూ సహాయకులు న్యాయపరమైన డిమాండ్ ను పరిష్కరించేసులని కోరుతూ …

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం…

ఖానాపూర్ ఆగస్ట్ 05(జనం సాక్షి): ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గిరిదవరి పురుషోత్తం ఇటీవల అనారోగ్యం కారణంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న చిన్ననాటి …

మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకుమండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేస్తూ ప్రస్తుత పార్లమెంటు

పెగడపల్లి తేది: 05( జనం సాక్షి ) పెగడపల్లి మండలం మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెగడపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ …

పెన్షన్ కోసం పోరు

  పలిమెల, ఆగస్ట్ 05 (జనంసాక్షి) డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు పలిమెల మండల కమిటీ ఆధ్వర్యంలో పెన్షన్ పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. …

అల్ఫోర్స్ లో శ్రావణ శోభ

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) : శ్రావణ శుక్రవారం రోజు అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో పండుగ శోభ సంతరించుకుంది. అమ్మవారి అనుగ్రహంతో సత్ఫలితాలు కల్గుతాయని , ఆయురారోగ్యాలు …

హుజూరాబాద్‌లో వేడెక్కిన రాజకీయం

సవాళ్లు విసరి వేదిక వద్దకు వచ్చిన కౌశిక్‌ రెడ్డి పోటాపోటీగా ఫ్లెక్సీల ఏర్పాట్లు చేసిన టిఆర్‌ఎస్‌, బిజెపి కౌశిక్‌ రెడ్డికి అంత సీన్‌ లేదంటూ బిజెపి నేతలు …