కరీంనగర్

గోదావరి నది మధ్యలో చిక్కుకు 9 మంది వ్యవసాయ కూలీలు

స‌హ‌య‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన రిక్యుటీం నియోజకవర్గం బోర్న పల్లి గ్రామానికి చెందిన 9 మంది వ్యవసాయ కూలీలు బోర్నపల్లి శివారు కుర్రు ప్రాంతంలో గోదావరి నది మధ్యలో చిక్కుకుపోగా …

జలమయంగా మారిన సీతారామ కాలనీ

, జనంసాక్షి : పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని శ్రీ సీతారామ కాలనీ గత నాలుగు రోజులు గా కురుస్తున్న వర్షాలకు …

ఏఐసీసీ సెక్రటరీ శ్రీధర్ బాబు ను సన్మానించిన బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు తిరుపతి యాదవ్

c. జనంసాక్షి : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ కార్యదర్శితో పాటుగా కర్ణాటక రాష్ట్ర ఇంఛార్జిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి, …

ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో

  జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో ఉన్న ఐలాండ్ లో చిక్కుకున్న 9 మంది వ్యవసాయ కూలీలు సురక్షితంగా తీసుకురావడానికి ప్రభుత్వం NDRF లేదా …

బోర్నపెల్లి గోదావరి నది ఒడ్డున ఉన్న “కుర్రు” లో చిక్కుకున్న రైతులు

…సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ రవి, అధికారులు పరిశీలన రాయికల్ మండలం బోర్నపల్లి (రెవెన్యూ) గోదావరి నది మద్యలో వున్న కుర్రు ప్రాంతంలో చిక్కుకున్నా 9 మందీ …

బహదూర్ సేవలు స్ఫూర్తిదాయకం

బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగానికి నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ …

రాష్ట్రస్థాయి ర్యాంకర్ కు ఘన సన్మానం

(జనంసాక్షి)జులై :11 మండలంలోని వాల్గొండ గ్రామానికి చెందిన క్యాతం ఐశ్వర్య 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. కాగా ఆమెకు మల్లాపూర్ లయన్స్ క్లబ్ …

బండిది మౌన దీక్ష కాదు ఈర్ష, ద్వేష దీక్ష

  * ధరణి తో 98 శాతం సమస్యలు తగ్గినాయి * మోడీ డేట్ ప్రకటిస్తే ముందస్తుకు సిద్ధమే * కేంద్రం వానాకాలం పంట కొంటదా? కొనదా? …

సీఎం… నీకెందుకింత రాక్షసత్వం?

లేదులేదు * ఇదిగో కుర్చీ వచ్చి సమస్య పరిష్కరించు * న్యాయం  అడిగే గిరిజన రైతులను జైల్లో వేస్తావా? *మహిళలు, బాలింతలపై అక్రమ కేసులు పెడతావా? * …

జిల్లాలో భారీ వర్షాలపై గంగుల ఆరా

అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని ఆదేశం కలెక్టరేట్‌లో అధికారులతో పరిస్థితిపై సవిూక్ష బండి సంజయ్‌ చేసేది ఈర్ష్యదీక్ష అని విమర్శలు కరీంనగర్‌,జూలై11(జనంసాక్షి): జిల్లాలోభారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు …