కరీంనగర్

త్వరలో హైదరాబాద్‌లో సమితి సభ్యులతో సదస్సు

కరీంనగర్‌ సదస్సులో పోచారం వెల్లడి కరీంనగర్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): త్వరలో 1.61 లక్షల మంది రైతు సమితి సభ్యులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. …

అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం

కరీంనగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): జిల్లాలోని ఆంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి చిన్నారికీ పౌష్ఠికాహారం అందిస్తున్నామని ఐసీడీఎస్‌ పీడీ అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. …

28న దివ్యాంగుల సదస్సు

కరీంనగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): దివ్యాంగ పట్టభద్రుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ నెల 28న దివ్యాంగుల చైతన్య సదస్సును ఏర్పాటు చేశామని తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం తెలిపింది. దివ్యాంగ పట్టభద్రులు …

5న విజయసారథికి బిరుదు ప్రదానం

కరీంనగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): తిరుపతి సంస్కృత విద్యాపీఠం అందించే మహామ¬పాధ్యాయ బిరుదు జిల్లాకు చెందిన మహాకవి, సంస్కృత పండితుడు శతాధిక గ్రంథకర్త శ్రీభాష్యం విజయసారథిని వరించింది. దీనిని ఫిబ్రవరి 5న …

గణతంత్ర వేడుకల ఏర్పాట్ల పరిశీలన

కరీంనగర్‌,జనవరి24(జ‌నంసాక్షి): గోదావరిఖనిలో సింగరేణి జవహర్‌లాల్‌నెహ్రూ క్రీడా మైదానంలో గణతంత్ర వేడుకలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.  ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక ఏర్పాట్లు ఎక్కడ చేయాలన్న విషయాలపై అధికారులతో చర్చించారు. …

ఆంధ్రా జన్మనిస్తే… తెలంగాణ పునర్జన్మనిచ్చింది

– తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టం – నాలుగేళ్ల పసి తెలంగాణాను అభివృద్ధిచేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది – నాకు ఏ ఒక్కరితోనూ వ్యక్తిగతంగా శత్రుత్వం …

నాటిన మొక్కలను సంరక్షించాలి

కరీంనగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): తెలంగానాకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. హరితహారంలో మండలం గ్రామాల వారిగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను …

ప్లాస్టిక్‌ అమ్మకాలపై కొరడా 

కరీంనగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్న ప్లాస్టిక్‌పై సమర భేరి మోగించేందుకు నగర పాలక సంస్థ  నడుం బిగించింది. చాలాకాలంగా కూడా వేచి చూసే ధోరణితో ఉన్నప్పటికీ …

ప్రజలను మభ్యపెట్టడం మానుకోండి:పొన్నం

కరీంనగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒకే ఒక్క సంతకంతో రైతుల రుణాలన్నింటిని మాఫీ చేయడమేకాక, సక్రమంగా చెల్లించిన రైతులకు 5 వేల బోనస్‌ ఇచ్చింది నిజం కాదా …

వేములవాడకు పోటెత్తిన భక్తులు

వేములవాడ,జనవరి22(జ‌నంసాక్షి):  దక్షిణకాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు.  వసంతపంచమికి తోడు సోమవారం కావడంతో వేకువ జామునుంచే దర్శనం కోసం భక్తులు …