కరీంనగర్

సివిల్స్ టాఫర్ కు PMO నుంచి పిలుపు

సివిల్స్‌లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, తల్లిదండ్రులు జ్యోతి, మనోహర్‌కు ప్రైమిస్టర్స్ ఆఫీసు (PMO) నుంచి పిలుపు …

వాహనదారులు రోడ్డు ప్రమాదాలు జరుగకుండా హెల్మెట్ ధరించాలి!

●హెల్మెట్ ధరించిన వారికి సన్మానించిన ఎస్సై కుమార్ రాజా! ఎల్లారెడ్డి౼జనంసాక్షి(ఏప్రిల్-30) ఎల్లారెడ్డి:వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎల్లారెడ్డి ఎస్సై కుమార్ రాజా అన్నారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ …

మోడల్ డిగ్రీ కాలేజ్ లో కొనసాగుతున్న సిసి రోడ్డు పనులు

ఎల్లారెడ్డి-జనంసాక్షి(ఏప్రిల్-30) ఎల్లారెడ్డి:ఎల్లారెడ్డి మండలంలోని కామారెడ్డి వెళ్లే ప్రధానరహదారిపై బాలజీనాగర్ తండా వద్ద  నూతన మోడల్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి.ప్రదనరహదరి నుంచి కాలేజ్ …

ఉచిత శిక్షణ ఉపయోగించుకొని ఉద్యోగం సాదించాలి

ఎస్సై దాస సుధాకర్ హుస్నాబాద్ ఏప్రిల్ 30(జనంసాక్షి) హుస్నాబాద్ పోలీసు స్టేషన్ నుండి ఉచిత కానిస్టేబుల్ శిక్షణ కొరకు ఎంపికైన యువతీ యువకులకు టి.షర్ట్ పంపిణీ చేసి …

సీఎం రిలీప్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన టీఆర్ఎస్ నాయకులు 

భీమ్ గల్, ఏప్రిల్ 30, (జనంసాక్షి) : భీమ్ గల్ పట్టణానికి చెందిన ధనుంజయ్ పంతులుకు సోమవారం టీఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం రిలీప్ ఫండ్ 75 …

సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్ల డిమాండ్ల‌ను పరిష్కరించాలి

భీమ్ గల్, ఏప్రిల్ 30, (జనంసాక్షి) : మండలములోని ఆయ గ్రామాల సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్ల డిమాండ్లను రాష్ర్ట ప్రభుత్వం పరిష్కరించాలని సోమవారం మండలకేంద్రంలోని మండల …

132 వ మే-డే దినోత్సవాన్ని విజయవంతం చేయండి –   

                                        …

ముందు జాగ్రత్తలతోనే అగ్ని ప్రమాదాల నివారణ

కరీంనగర్‌,జ‌నం సాక్షి ): వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. దీనికి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఒక కారణమైతే.. అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉన్నా సమాచారం …

కాళేశ్వరంతో సకల దరిద్రాలు పోతాయి: నారాదాసు

కరీంనగర్‌,జ‌నం సాక్షి ): తెలంగాణ అంటేనే ఒక గొప్ప చరిత్ర.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యాక రాష్టాన్రికి మరో చరిత్ర సృష్టించబోతున్నది ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు అన్నారు. …

టేకు నర్సరీని సందర్శించిన ఎఫ్ డిఓ,తహసీల్దార్ 

మల్హర్ ,ఏప్రిల్ 26,(జనంసాక్షి);కొయ్యూరులోని అటవీ క్షేత్రాధీకారి కార్యాలయం ఆవరణలో పెంచుతున్న టేకు నర్సరీని శుక్రవారం ఫారెస్టు డివిజనల్ అధికారి సారయ్య,తహసీల్దార్ అశోక్ కుమార్ సందర్శించి టేకు మొక్కలకు …