కరీంనగర్

గొగ్రెల కాపరులపై దుండగులు దాడి

మల్హార్‌: కరీంరగర్‌ జిల్లా మల్హార్‌ మండలంలోని శభాష్‌నగర్‌ అటవీ ప్రాంతంలో ఇద్దరు గొర్రెల కాపరులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో గుంటి ఐలయ్య …

విద్యార్థి మృతదేహం లభ్యం

ధర్యారం : వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం సాయంత్రం కరీంనగర్‌ జిల్లా ధర్మారం మండలంలోని మేడారం చెరువులో గల్లంతైన గురుకుల పాఠశాల విద్యార్థి ఎన్‌.రాజ్‌కుమార్‌ మృతదేహం లభ్యమైంది. …

విద్యార్థులపై దాడిని ఖండించిన గీతారెడ్డి

కరీంనగర్‌ : ఏపీఎన్జీవోల సభ సందర్భంగా తెలంగాణ విద్యార్థులపై జరిగిన దాడిని మంత్రులమంతా తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి గీతారెడ్డి తెలిపారు. విద్యార్ధులపై దాడులకు పాల్పడ్డవారిని తక్షణమే అరెస్టు …

సీఎం కిరణ్‌ సీమాంధ్రకు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు.: టీఆర్‌ఎస్‌ ఎంపీ వివేక్‌

కరీంనగర్‌ :ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర తొత్తుగా వ్యవహరిస్తున్నాడని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ ద్వజమెత్తారు. నిన్నటి ఘటనలతో తెలంగాణ ప్రాంత మంత్రులు ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కళ్లు తెరవాలని ఆయన …

కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ విజయం

గోదావరిఖని :రామగుండం ఎన్టీపీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎస్‌టీయూసీ అనుభంద ఎన్టీపీసీ మజ్దూర్‌ యూనియన్‌ విజయం సాథించింది.మజ్దూర్‌ యూనియన్‌కు 389 ఓట్లు రాగా సమీప కార్మిక …

తుఫాన్‌ సినిమా ప్రదర్శనను అడ్డుకున్న తెలంగాణ వాదులు

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లాలో తుఫాన్‌ సినిమాకు పలుచోట్ల అడ్డంకులు ఎదురయ్యాయి, కరీంనగర్‌లోని కులసంఘాల జేఏసీ ఆద్వర్యంలో ఉద్యమకారులు థియేటర్‌లోకి దూసుకురావడమే కాకుండా సినిమా పోస్టర్లను చింపివేశారు. …

నల్లబ్యాడ్జీలతో సింగరేణి కార్మికుల నిరసన

గోదావరిఖని : తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల బంద్‌ నేపథ్యంలో భాగంగా సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కరీంనగర్‌ జిల్లా రామగుండం ప్రాంతంలోని పది …

రామగుండం ఎన్టీపీసి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

గోదావరిఖని (కరీంనగర్‌) : కరీంనగర్‌ జిల్లా రామగుండం ఎన్టీపీసిలో గుర్తింపు కార్మికసంఘం ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఉదయం పోలింగ్‌ ప్రారంభమైంది. ఐదు కార్మిక సంఘాలు పోటి చేస్తున్న …

పోలిసుల్లో గుబులు:

జిల్లాలో సంచలనం సృష్టించిన గోదావరిఖని వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ ఎర్రగోల్ల రమేశ్‌ హత్యకేసులో సీఐడి చార్జిషీట్‌ దాఖలుతో పోలిసుల్లో గుబులు మొదలైంది. ఈ కేసులో నిందితులు పోలిసులే కావడంతో …

నిర్లక్ష్యంపై కోరడా:

జిల్లా పరిషత్‌, న్యూస్‌లైన్‌: ఇందిరమ్మ పథకంలో భాగంగా లక్ష్య సాధనలో అలసత్వం ప్రదర్శిస్తూ, నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కొరడా ఝులిపిస్తుంది. ఇళ్ళ …