కరీంనగర్

ఎన్టీపీసీలో తగ్గుతున్న బొగ్గు

కరీంనగర్‌ : ఎన్టీపీసీ రామగుండం విద్యుత్‌ సంస్థలో రోజురోజుకు బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. ఉత్పత్తి సామర్ధ్యాన్ని తగ్గించి విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బుధవారం వరకు …

ఓటరు అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్‌

కరీంనగర్‌ : ఓటర్‌ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ వీరబ్రహ్మయ్య బుధవారం ప్రారంభించారు.ఎన్టీపీసిలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ర్యాలీని ప్రారంభించిన ఆయన కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో …

తెలంగాణ కార్మికులకు బోనస్‌ ఎందుకివ్వరు ? : పొన్నం

కరీంనగర్‌ : సమ్మె సీమాంధ్రలో జరిగితే తెలంగాణ కార్మికులకు దసరా బోనస్‌ ఎందుకివ్వరని కరీంనగర్‌ ఎంపీ పొన్న ం ప్రభాకర్‌ ప్రశ్నించారు. సింగరేణీ ,ఆర్టీసీ కార్మికులకు బోనస్‌ …

మరో నేతన్న బలవన్మరణం

కరీంనగర్‌ : రెక్కలు ముక్కలు చేసుకుంటేనే బుక్కెడు బువ్వ దొరికే బతుకులు వారివి. భార్యాభర్తలిద్దరు శ్రమిస్తేనే ఇల్లు గడుస్తుంది.గల్ప్‌ వెళ్లేందుకు చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి ఆనేత …

రైతన్న ఉసురు తీసిన అప్పులు

కరీంనగర్‌ : అప్పుల భారంతో పంట చేనులోనే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల …

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకుంటే ప్యాన్లు : ఎంపీ పొన్నం

కరీంనగర్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం త్వరగా పూర్తి చేసుకున్నవారికి ఇంటికో ఫ్యాన్‌ ను అందజేయనున్నట్లు కరీనంగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ లబ్దిదారులకు …

అంధకారంలో కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌

కరీంనగర్‌ : ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే జిల్లా కలెక్టరేట్‌ చీకట్లు కమ్ముకుంది. విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్‌ అధికారులు కరెంటు సరాఫరాను నిలిపివేశారు.కలెక్టరేట్‌లోని వివిధ …

కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట ప్రారంభమైన కిషన్‌రెడ్డి దీక్ష

కరీంనగర్‌ :కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దీక్ష ప్రారంభించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలన్నా డిమాండ్‌తో ఆయన దీక్ష ప్రారంభించారు.

వసతి గృహంలో విద్యార్థిని ఆత్మహత్య

జగిత్యాల వ్యవసాయం : కరీంనగర్‌ జిల్లా జగిత్యాల మండలం పొలాసలోని వ్యవసాయ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న మంజుల శనివారం రాత్రి వసతి గృహంలో ఉరివేసుకుని …

రేణుకా చౌదరి క్షమాపణ చెప్పాలి: పొన్నం

కరీంనగర్‌: ఏఐసీసీ అధికారి ప్రతినిధి రేణుకా చౌదరి తెలంగాణ అమరవీరులకు క్షమాపణ చెప్పాలని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పునరుద్ఘాటించారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరవీరులకు …