కరీంనగర్

బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

గోదావరిఖని, జనంసాక్షి: విద్యుత్తు అంతరాయంతో జీడీకే 7ఎల్‌పీ గని కార్మికులకు అధికారులు మొదటి షివ్ట్‌లో సగం వేతనంతో కూడిన సెలవును మంజూరు చేశారు. రెండురోజుల క్రితం విద్యుత్తు …

ఘనంగా సీతారాముల కల్యాణం

మెట్‌పల్లి టౌన్‌, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఖాదీ ప్రాంగణంలో ఆంజనేయస్వామి ఆలయ నిర్వాహకులు సీతారాముల కల్యాణాన్ని జరిపారు. ఈ కల్యాణంలో …

కుటుంబకలహాలతో ముగ్గురు ఆత్మహత్యాయత్నం

చిగురుమావిడి, జనంసాక్షి: కుటుంబకలహాల నేపథ్యంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కరీంనగర్‌ జిల్లా చిగురుమావిడి మండలం రేకొండలో చోటుచేసుకుంది. రైతు చాడ రాంరెడ్డి. భార్య …

శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా ముస్తాబైన దేవాలయం

మంథని గ్రామీణం: శ్రీరామ నవమి సందర్భంగా జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి మంథని మండలంలోని శ్రీరాంనగర్‌, ఉప్పట్ల, గుంజపడుగు, మైదిపల్లి, నాగారం, మంథని దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు. …

ట్యాంర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్న ఆర్డీవో

మంథని గ్రామీణం: మండలంలోని అక్కిపల్లి గ్రామంలో నీటి ఎద్దడి నివారించేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని మంథని ఆర్డీవో అయేషా నుస్రత్‌ ఖానం హామీ ఇచ్చారు. …

ఖానాపూర్‌లో వెంకటయ్య అంత్యక్రియలు

మంథని గ్రామీణం: ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా పామడ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు, కేకేబ్ల్యూ సభ్యుడు వెంకటయ్య అలియాస్‌ కిరణ్‌ అంత్యక్రియలు …

జూలైలోగా నష్టపరిహారం చెల్లిస్తామన్న ఆర్డీవో

మంథనీ గ్రామీణం: సింగరేణి ఉపరితల గని-2 విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న అక్కేపల్లి గ్రామస్థులకు జూలైలోగా నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని భూసేకరణ అధికారి, మంథని ఆర్డీవో …

తెలంగాణ కోసం మరో యువకుడి ఆత్మబలిదానం

కరీంనగర్‌, జనంసాక్షి: చొప్పదండి గ్రామంలో బుధవారం రాత్రి 12.00గం|| లకు తెలంగాణ కోసం పెరుమాండ్ల నరేష్‌ గౌడ్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన …

సహచట్టం అవినీతిపై పాశుపతాస్త్రం

మెట్‌పల్లి గ్రామీణం: సహచట్టం అవినీతిపై పాశుపతాస్త్రం అని న్యాయవాది పుప్పాల భానుమూర్తి పేర్కొన్నారు. మండలంలోని వేంపేట గ్రామంలో ‘ఈనాడు-ముందడుగు’ ఆధ్వర్యంలో సహచట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ …

విద్యుదాఘాతంతో రైతు మృతి

శాంతినగర్‌: సుల్తానాబాద్‌ మండలం మియాపూర్‌ గ్రామంలో పంగ దుర్గయ్య అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మియాపూర్‌ గ్రామంలో ఐదెకరాల్లో పంటసాగు చేస్తున్న దుర్గయ్య ఈరోజు ఉదయం …