కరీంనగర్

జిల్లా న్యాయస్థానంలో వైద్యశిబిరానికి స్పందన

కరీంనగర్‌ న్యాయవిభాగం,న్యూస్‌టుడే: జిల్లా కోర్టులో న్యాయవాదుల వైద్య శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది.ఐ.ఎం.ఎ.జిల్లా అధ్యక్షుడు,వైద్యుడు బి.ఎన్‌.రావు ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవా సదనంలో మంగళవారం ఏర్పాటుచేసిన ఈ …

ఘనంగా వేణుగోపాలస్వామి బ్రహ్మూెత్సవాలు

ఎల్లారెడ్డిపేట : మండలంలోని గొల్లపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా స్వామివారికి ఎదుర్కొళ్లను నిర్వహించారు. బుధవారం జరిగే కల్యాణోత్సవం, …

విద్యుదుత్పత్తి దశలోకి ఎన్టీపీసీ మూడో యూనిట్‌

జ్యోతినగర్‌ : రామగుండం ఎన్టీపీసీలోని 200 మెగావాట్ల 3వ యూనిట్‌ను సోమవారం తెల్లవారుజామున విద్యుత్తు ఉత్పత్తి దశలోకి తీసుకు వచ్చారు. బాయిలర్‌లో ఏర్పడిన ట్యూబ్‌ లీకేజీతో శనివారం …

ఆగస్టు 26కు వాయిదా పడిన లోకాయుక్త కేసు

సుభాష్‌నగర్‌,జనంసాక్షి : నగరంలోని 10వ డివిజన్‌కు సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యం వహించాలనే ఫిర్యాదు మేరకు ఉప లోకాయుక్తలో సమోటో కింద కేసు నడుస్తుండగా …

25న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి

హుస్నాబాద్‌లో నేర్పాట్లు సమీక్షించిన అధికారులు భీమదేవరపల్లి, జగిత్యాల, జనంసాక్షి : ఈ నెల 25న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన …

తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక

చిగురుమామిడి : మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన ఒక బాలిక తన పెళ్లి విషయమై తల్లి వేదిస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన పానేటి లక్ష్మి …

సిరిసిల్లలో చోరీ : 5 తులాల బంగారం అపహరణ

సిరిసిల్ల పట్టణం : పట్టణంలోని వెంకంపేట శివారులో కాసర్ల శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఇంట్లో సోమవారం అర్థరాత్రి దొంగలు పడ్డారు. ఇంట్లోని బంగారం, వెండితోపాటు నగదును అపహరించారు. …

సింగరేణి కార్మికుడు మృతి

గోదావరిఖని, కరీంనగర్‌ : సింగరేణి ఎంట్రీ గనిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుడు ఎండీ గాలిబ్‌(35) నిన్న రాత్రి మృతి చెందాడు 75 లెవల్‌ వద్ద రోడ్డు పనులు …

సీఎం కిరణ్‌ పై వివేక్‌ మండిపాటు

కరీంనగర్‌ : తెలంగాణ ప్రాంతంపై ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ చూపుతున్న వివక్షపై ఎంపీ వివేక్‌ ద్వజమెత్తారు. కరీంనగర్‌ జిల్లా దర్మపురిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యరకర్త ల …

టీఆర్‌ఎస్‌లో చెరతా :టీడీపీ ఎమ్మెల్యే గంగుల

కరీంనగర్‌ : తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ చెప్పారు. టీడీపీలో తెలంగాణపై మాట్లాడే స్వేచ్చ లేదన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు జై …