కరీంనగర్

పత్తిధర తగ్గింపునకు నిరసిన్తూ రోడ్డెక్కిన రైతులు

గంగాధర, జనంసాక్షి: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో పత్తి క్వింటాలుకు రూ. 1000 తగ్గింపునకు నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. క్వింటాలు పత్తి రూ. 4,300 ఉంటే రూ. 3వేలకే …

చిరు వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి

హుజురాబాద్‌, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లిలో బుర్ర శ్రావణ్‌ అనే చిరు వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. బాధితుడి ఇంటి …

పంటనష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌

హుజురాబాద్‌, జనంసాక్షి: వడగండ్ల వానతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో నష్టపోయిన వరి పంట పొలాలను తెరాస శాసనసభాపక్షనేత, స్థానిక ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ పరిశీలంచారు. నేలవాలిన, దెబ్బతిన్న వరి …

ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ రాస్తారోకో

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: ఢిల్లీలో చిన్నారిపై అత్యాచారాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వేదిక ఆధ్వర్యంలో చిన్నారులు, మహిళాసంఘాల నేతలు ఆందోళనకు దిగారు. …

అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఆటో

నలుగురికి తీవ్రగాయాలు ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: మండలంలోని వీర్ణపల్లి వద్ద ఓ ఆటో ఈదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. …

రామగుండంలో ఆందోళన

గోదావరిఖని, జనంసాక్షి: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ న్యూ ఇండియా పార్టీ ఆందోళన చేపట్టింది. రామగుండంలో అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం …

22 నుంచి రైతు చైతన్య యాత్రలు

మల్హార్‌, జనంసాక్షి: మల్హర్‌ మండలంలో 22నుంచి రైలు చైతన్య యాత్రలను ప్రారంభిస్తున్నట్లు ఇంఛార్జి వ్యవసాయాధికారి సతీష్‌ తెలిపారు. 22న తాడిచెర్ల, 23న కాపురం, 24న మల్లారం, 25న …

ప్రారంభమైన సిమెంట్‌ రోడ్ల నిర్మాణం

మల్హార్‌, మారుమూల ప్రాంతాల అభివృద్ధి(ఐఏపీ) పథకంలో భాగంగా మల్హార్‌ మండలం అన్సాన్‌పల్లిలో రూ. 50లక్షల వ్యయంతో సిమెంట్‌ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని పలు వీధులలో సుమారు 1350 …

బావిలో పడిన ఎలుగుబంటి

కోహెడ, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా కోహెడ పంచాయితీ పరిధిలోని ధర్మసాగర్‌పల్లిలో ఓ ఎలుగుబంటి వ్యవసాయబావిలో పడింది. సమీప అటవీప్రాంతం ఎలుగుబంటి నీటి కోసం వచ్చి ప్రమాదవశాత్తు బావిలో …

రాఘవపేటలో దళితుల బహిష్కరణ

మల్లాపూర్‌,జనంసాక్షి: మండలంలోని రాఘవపేట గ్రామంలో భూవివాదంలో నెలకొన్న సమస్యను దృష్టలో ఉంచుకుని దళితులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరించారు. ఈ సందర్భంగా దళితులకు ఏ విషయంలోనూ సహకరించవద్దని, …