కరీంనగర్

ఓమగ పసికందును తుమ్మపొదల్లో వదిలిన గుర్తు తెలియని వ్యక్తులు

ఓదెల: మండలంలోని చిన్నకొమిరెలో సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఓ మగ పసికందును గోనె సంచిలో చుట్టి గ్రామ శివారులోని తుమ్మ పొదల్లో వదిలి వెళ్లారు. …

‘మూల్యాంకనం’లో జూనియర్లకే పెద్దపీట

కరీంనగర్‌ ఎడ్యూకేషన్‌, జనంసాక్షి: ఈనెల 12 నుంచి పారంభమైన పదో తరగతి మూల్యాంకనంలో జూనియర్లకే పెద్దపీట వేశారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన చీఫ్‌ ఎగ్జామినర్‌ (సీఈ)లు …

మినీ రవీంవ్రభారతి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం

కేవీ, రమణాచారి కరీంనగర్‌కల్చరల్‌, న్యూస్‌లైన్‌: ఎస్సారార్‌ కళాశాల ఆవరణలో నిర్మిస్తున్నమినీ రవీంద్రభారతిని త్వరలో పూర్తిచేస్తామని రాష్ట్ర సాంస్కతిక శాఖ ముఖ్యసలహాదారులు కేవీ. రమణాచారి అన్నారు. నగరంలోని బొమ్మకల్‌రోడ్‌గల …

ట్రాక్టరు టైరు పేలి డ్రైవరు మృతి

కోహెడ: కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఆదివారం ట్రాక్టర్‌ టైరు మారుస్తుండగా అది పేలడంతో డ్రైవరు ఉప్పరపల్లి రవి (30) తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. …

ఈమె.. ఆమెకాదు!

జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లోని మోతాజ్‌ఖాన్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో 2000 సంవత్సరంలోనే డాక్టర్‌ అన్వర్‌ ఉన్నీస సాబ్రీ వైద్యాధికారిగా నియమితులయ్యారు. కానీ ఆమె స్థానంలో ఇపుడు అర్హతలేని …

ఎయిర్‌ బస్సెక్కి ఎడారి

దేశంలో దిగినప్పుడు ఆకళ్లలో ఎన్నో ‘కలల’ కాంతులు…! ఎలాగోలా నాలుగు రాళ్లు సంపాయించి సంతోషంతో స్వగ్రామం చేరుతామనే సజీవ ఆశలు…! కానీ అంతలోనే అక్కడి ఎడారిలో మిగిలిన …

‘సబ్‌ప్లాన్‌’ సదస్సుల్లో ఖాళీ బిందెలతో నిరసన

హుస్నాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 14(జనంసాక్షి): హుస్నాబాద్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఎస్పీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై అవగాహన సదస్సులు నిర్వహించేందుకు వచ్చిన హుస్నాబాద్‌ ఎమ్మెల్యే అల్గిడ్డి ప్రవీణ్‌రెడ్డి, మండల …

రెవెన్యూ సదస్సుల్లో 72,708 దరఖాస్తులు

కరీంనగర్‌, (జనంసాక్షి): గత నెల 12 నుంచి ఈనెల 10 వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 72,708 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 15 వేల సమస్యలను అక్కడికక్కడే …

రాష్ట్ర అసోసియేషన్‌లో జిల్లా వాసులకు స్థానం

సుభాష్‌నగర్‌, (జనంసాక్షి): రాష్ట్ర ఆర్‌ఎం పీఎంపీ ఆసోసియేషన్‌లో జిల్లా సభ్యులు అత్యధిక పదవులు దక్కించుకోవడం అభినందని కరీంనగర్‌ జిల్లా ప్రవేటు మెడికల్‌ ప్రాక్టీసనర్స్‌ అసోసియేషన్స్‌ అసోసియేషన్స్‌ ఆధ్యక్షుడు …

రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన నవాబ్స్‌ విద్యార్థులు

కరీంనగర్‌ : ఎడురానెట్‌ ఒలంపియాడ్‌ రాష్ట్రస్థాయి సైన్స్‌ అండ్‌ రిసోర్సు కాంపీటీషన్‌లో నవాబ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు …