కరీంనగర్

రెండు ముక్కలు చేయాలి: జంగాడ్డి

సమావేశంలో మాజీ ఎంపీ జంగాడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలా పార్టీని కూడా రెండు ముక్కలు చేయాలని తెలంగాణ కమిటీపై తన మనసులో మాట బయటపెట్టారు. తొలుత పార్టీ జిల్లా …

అంతా కలిసే పనిచేస్తున్నాం..

‘మాలో గ్రూపుల్లేవు.. అంతా కలిసే పనిచేస్తున్నాం” అంటూ రెండు వర్గాల నేతలూ పోటీపడి మరీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీదర్‌రావు ఎదుట ఐక్యరాగం వినిపించారు. అంతా …

2011 ప్రకారం మహిళలకు దక్కే స్థానాలు..

2011లో నర్ణయించిన రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఓటర్ల జాబితా సిద్ధం చేసిన అనంతరం వీటిలో మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశముంది. ప్రస్తుతమున్న ప్రకారం పరిశీలిస్తే జడ్పీటీసీలో …

సిరిసిల్లను వదలవి నకిలీ నోట్లు

సిరిసిల్ల నకిలీ నోట్లకు అడ్డాగా మారింది. నేత కార్మికుల నిరక్షారాస్యతను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటూ జోరుగా నకిలీ నోట్లను చెలామణిచేస్తున్నారు. పెద్ద నోట్లలో సుమారు 30 శాతం …

సత్ఫలితాల సాధనకు కృషి చేయాలి

తిమ్మాపూర్‌, ఏప్రిల్‌ 10 (జనం సాక్షి): ఎంసెట్‌లో మంచి ఫలితాల సాధించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రేమండ్‌ …

ఎలిగేడులో బంద్‌ సంపూర్ణం

ఎలిగేడు: విద్యుత్‌ సమస్యపై విపక్షాలు పిలుపునిచ్చిన బంద్‌ మంగళవారం ఎలిగేడులో సంపూర్ణంగా ముగిసింది. ఈ బంద్‌లో వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. సీపీఐ , భాజపా …

మార్కెట్‌లో పనిచేస్తున్న 1500 మంది కార్మికులకు దుస్తుల పంపిణీ

హుజురాబాద్‌ గ్రామీణం: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పనిచేస్తున్న సుమారు 1500 మంది కార్మికులకు మార్కెట్‌ కమిటీ ఛెర్మన్‌ తొమ్మేటి సమ్మిరెడ్డి దుస్తులు, పండ్లను పంపిణీ చేశారు. ఈ …

మంత్రి గన్‌మన్‌పై విచారణకు ఆదేశం

కరీంనగర్‌, న్యూస్‌: ‘గన్‌మన్‌ గలీజ్‌ప లీలలు’ పేరిట ‘జనంసాక్షి’ ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. మహిళతో వివాహేతర సంబంధం నెరుపు తూ పోలీసులకు పట్టుబడ్డ మంత్రి శ్రీధర్‌బాబు …

రైతు మెడపై అప్పుల క(మి)త్తి

హుజురాబాద్‌, జనంసాక్షి: జిల్లాలో 31 వాణిజ్య బ్యాంకులు రబీ, ఖరీఫ్‌ సీజన్లకు కలిపి 2012-13ఆర్థిక సంవత్సరంలో సుమారు నాలుగు లక్షల మంది రుణాలు ఇచ్చాయి. మొత్తంగా 1600 …

‘కమలం’ వికసించేనా..?

(కరీంనగర్‌, జనంసాక్షి): బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లాకు చెందిన పొల్సాని మురళీధర్‌రావు తొలిసారి సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం మూడుగంటలకు ఆయన శంషాబాద్‌ విమానాక్షిశయానికి …