కరీంనగర్

ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా రాదట్లపల్లి, పోతురెడ్డిపల్లి

ఎల్లారెడ్డిపేట: మండలంలోని నారాయణపూర్‌, వెంకటాపూర్‌ గ్రామాల పరిధి కింద ఉన్న రాదట్లపల్లి, పోతురెడ్డిపల్లి లను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించి సోమవారం జీవో జారీ చేసింది. …

సైజింగ్‌ కార్మికుడి అనుమానాస్పద మృతి

సిరిసిల్ల : పట్టణంలోని కార్గిల్‌ లేక్‌లో పడి సైజింగ్‌ కార్మికుడు మృతి చెందాడు. గోపాల్‌ నగర్‌కు చెందిన గూడెపు శ్రీనివాస్‌ (35) అనే కార్మికుడు ఈ ఉదయం …

సీఎం దిష్టిబొమ్మ దహనం

కోహెడ: విద్యుత్‌ కొతలు, సర్‌ఛార్జీలకు నిరసనగా కోహెడలో సీపీఐ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను సోమవారం దహనం చేశారు. ఈ  సందర్భంగా మండల కమిటీ కార్యదర్శి వి. …

ఆధార్‌ కేంద్రం ఏర్పాటుచేయాలని వినతి

జూలపల్లి: జూలపల్లి మండల కేంద్రంలో ఆధార్‌ కేంద్రం ఏర్పాటుచేయాలంటూ తహసీల్దార్‌ వెంకటమాధవరావుకు సోమవారం తెరాస ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. తహసీల్దారు కార్యాలయం వద్ద కొంతసేపు నినాదాలు చేశారు. …

ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తాం: వెంకటరెడ్డి

చిగురుమామిడి: మండలంలోని ఓబులాపూర్‌ గ్రామంలో సోమవారం ప్రజా సమస్యలు తెలుసుకొనుటకు సీపీఐ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాయాత్రలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

సీపీఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర

చిగురుమామిడి: ప్రజాసమస్యలు తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అవి పరిష్కారమయ్యేలా చూసేందుకు ఈరోజు చిగురుమామిడి మండలంలోని ఎనిమిది గ్రామాల్లో మండల సీపీఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర చేపట్టారు. …

పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

గోదావరిఖని: రామగుండం నగర పాలిక ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడు భానేష్‌ను పర్యవేక్షులు తిరుపతి కొట్టడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట బైఠాయించారు. నగర …

అక్రమ అరెస్టులకు నిరసనగా రాస్తారోకో

సిరిసిల్ల పట్టణం: సడక్‌బంద్‌ సందర్భంగా తెరాస ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా తెరాస ఆధ్వర్యంలో పట్టణంలో రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం తెలంగాణవాదాన్ని అగణతొక్కడానికి ప్రయత్నిస్తోందని తెరాస …

ఐరన్‌ మాత్రలు వికటించి 40 మంది విద్యార్థునులకు అస్వస్థత

కరీంనగర్‌ : ఓదెల కస్తూర్బి పాఠశాలలో ఐరన్‌ మాత్రలు వికటించి 40 మంది విద్యార్థినులు అస్వస్థతపాలయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

సిరిసిల్లలో నాలుగు తుపాకులు స్వాధీనం

సిరిసిల్ల టౌన్‌: సిరిసిల్లలోని వెంకంపేట గ్రామంలో గురువారం పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు రాజయ్య, దేవయ్యల …