కరీంనగర్

కుంటలు, చెరువులు నింపాలంటూ తెదేపా నేతల ధర్నా

సారంగాపూర్‌ గ్రామీణం: మండలంలోని బీర్పూర్‌ రోళ్లవాగు ప్రాజెక్టు ద్వారా మంజల, గంగపల్లి గ్రామాల్లోని కుంటలు, చెరువులు నింపాలని సారంగాపూర్‌ ప్రధాన రహదారిపై శనివారం తెదేపా ఆధర్యంలో ధర్నా …

ఆర్టీసీ బస్టాండు పైకప్పు కూలడంతో నలుగురు గాయాపడ్డారు.

మెట్‌పల్లి టౌన్‌: మెట్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్‌ పై ప్పు హెచ్చులూడటంతో శనివారం నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్టాండులోని నిజామాబాద్‌ స్టేజీ వద్ద భవనం పై కప్పు సిమెంట్‌ …

మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన

మంథని (మహదేవపూర్‌), న్యూస్‌లైన్‌: మంథని నియోజకవర్గంలోని మారుమూల అటవీ గ్రామాల్లో మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం పర్యటించారు. కాటారం, మహాముత్తారం మండలాల మీదుగా మహదేవపూర్‌ మండలంలోని ముకునూరు గ్రామానికి …

హెలీప్యాడ్‌ ధ్వంసం

హుజూరాబాద్‌ , న్యూస్‌లైన్‌: క్రీడల నిర్వాహణ కోసం ఏకంగా శాశ్వత హెలీప్యాడ్‌నే ధ్వంసం చేసిన సంఘటన హుజూరాబాద్‌లో చోటు చేసుకుంది. గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో గవర్నర్‌ …

మంత్రిపర్యా… హామీలు మరిచారా?

దళిత సంఘాల జేఏసీ నేతలు సుభాష్‌నగర్‌, న్యూస్‌లైన్‌: నాలుగేళ్లుగా ఏటా అంబేద్కర్‌, బాబుజగ్జీవన్‌రాం జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి, కలెక్టర్‌ ఇచ్చిన హామీలు మరిచిపోయారని తెలంగాణ అంబేద్కర్‌ …

రూ. 10 లక్షల టేకు కలప స్వాధీనం

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా గోదావరిఖని తిలక్‌నగర్‌లో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఈ టేకు కలపను …

ఆదుకుంటాం

సిరిసిల్లా టౌన్‌, న్యూస్‌లైన్‌: కిరణ్‌ సర్కారు విధానంలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సిరిసిల్ల నేత కార్మికులకు వైఎస్సార్‌సీపీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని ఆ పార్టీ నేతలు హామీ …

విత్తన రైతులు చిత్తు

హుజూరాబాద్‌, న్యూస్‌లైన్‌: జిల్లాలో మేల్‌, ఫిమేల్‌ హైబ్రీడ్‌ వరి విత్తన సాగు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. ఏటా అధిక దిగుబడులు సాధిస్తూ జిల్లా రైతులు రాష్ట్రానికి …

‘పంచాయతీ’ ఏర్పాట్లు ముమ్మరం

జిల్లా పరిషత్‌, న్యూస్‌లైన్‌: పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఎస్సీ, ఎస్సీ , బీసీ వర్గాల వారీగా ఓటరు జాబితాను విడుదల చేసిన అధికారులు …

రూ.30 లక్షల అక్రమ కలప పట్టివేత

కరీంనగర్‌ : గోదావరిఖని సమీపంలో లారీలో అక్రమంగా తరలిస్తున్న కలపను సింగరేణి భద్రతాసిబ్బంది ఈ ఉదయం పట్టుకున్నారు. కలప విలువ సుమారు రూ. 30 లక్షల వరకు …