కరీంనగర్

ఆడపిల్లలు పుట్టారని వివాహిత ఆత్మహత్య

సిరిసిల్లపట్టణం, జనంసాక్షి : ఇద్దరూ ఆడపిల్లలు పుట్టారనే ఆవేదనతో సిరిసిల్ల సుభాష్‌నగర్‌కు చెందిన కుసుమ రుచిత (26) శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అందరికీ మగబిడ్డలు …

జమ్మికుంట మార్కెట్‌ కార్యదర్శి సస్పెన్షన్‌

జమ్మికుంట, జనంసాక్షి : జమ్మికుంట వ్యవసాయ మార్కెట& ఇన్‌ఛార్జి కార్యదర్శి సత్యనారాయణ సస్పెన్షన్‌కు గురయ్యారు. భాపస (భారత పత్తి సంస్థ) పత్తి కొనుగోళ్లలో నెలకొన్న అక్రమాల్లో ఆయన …

టేకు కలప పట్టివేత

కాటారం : కాటారం మండలం ప్రతాప్‌గిరి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి టేకు కలప అక్రమంగా తరలిస్తుండగా మహదేవపూర్‌ ఏసీఎఫ్‌ ప్రకాష్‌ ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. …

ముఖ్యమంత్రి వివక్ష బయటపడింది

సుల్తానాబాద్‌, జనంసాక్షి : తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కుట్ర , వివక్ష అవిశ్వాస తీర్మానం సందర్భంగా మరోసారి వెలుగు చూశాయని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ ధ్వజమెత్తారు. శనివారం …

రవికుమార్‌ కుటుంబానికి రూ. 6లక్షల చెక్కు

కరీంనగర్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లలో మృతిచెందిన కమాన్‌పూర్‌ మండలం బేగంపేటకు చెందిన రవికుమార్‌ కుంటుంబానికి రూ. 6లక్షల చెక్కును మంత్రి శ్రీధర్‌బాబు అందజేశారు. రవికుమార్‌ కుటుంబంలో ఒకరికి …

సీఎం దిష్టి బొమ్మ దహనం

కమలాపూర్‌: తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కమలాపూర్‌లో తెరాస ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండలాధ్యక్షుడు …

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

కమలాపూర్‌: కమలాపూర్‌ మండలం కన్నూర్‌లో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని జి.డి శంకర్‌కు చెందిన నివాస గృహం దగ్ధమైంది. ప్రమాద సమయంలో శంకర్‌తల్లి తల్లి , ఏడునెలల చిన్నారి ఇంట్లో …

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

పెద్దపల్లి గ్రామీణం: పెద్దపల్లి మండలం పెద్దబొంకూరులో రూ. 32 లక్షలతో చేపట్టనున్న మెటల్‌ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే రమణారావు ప్రారంభించారు. గ్రామంలో రూ.7.25 లక్షలతో నిర్మిస్తున్న …

మెట్‌ పల్లిలో జాబ్‌మేళా

మెట్‌పల్లి గ్రామీణం: మెట్‌పల్లి మండల పరిషత్తు సమావేశ మందిరంలో శనివారం డీఆర్‌డీఏ, రాజీవ్‌ యువకిరణాలు ఆధ్వర్యంలో జాబ్‌ మేళా నిర్వహించారు. మెట్‌పల్లి , మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలాలకు …

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

మెట్‌పల్లి గ్రామీణం: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తహశీల్దార్‌ భూపతి రెడ్డి, ఎంపీడీవో లక్షీనారాయణ అన్నారు. మెట్‌పల్లి మండలం వేం పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో …