కరీంనగర్

అక్రమ కలప పట్టివేత

కరీంనగర్‌ : గోదావరిఖని లారీలో అక్రమంగా తరలిస్తున్న కలపను సింగరేణి భద్రతాసిబ్బంది ఈ ఉదయం పట్టుకున్నారు. కలప విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుందని …

సెక్యూరిటీ పటిష్టానికి కసరత్తు

గోదావరిఖని (కరీంనగర్‌) , జనంసాక్షి : సింగరేణి విభాగాన్ని పటిష్ట చేయడానికి యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అంతర్గాతంగా నియామకాలు చేపట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సంస్థ పరిధిలోని …

ఆత్మస్థైర్యం కోల్పోవద్దు: అంటున్న బాజిరెడ్డి నేత

కరీంనగర్‌: త్వరలో రాష్ట్రంలోని దుర్మార్గపు పాలన పోతుందని రైతులు, నేతన్నలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత బాజిరెడ్డి గోవర్ధన్‌ భరోసా ఇచ్చారు. మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు. …

గొర్రెల కాపరుల ధర్నా

ఎలిగేడు: మండలంలోని నర్సాపూర్‌లో గొర్రెల కాపరి మేదరవేని లస్మయ్యపై జరిగిన దాడికి నిరసనగా గురువారం గొర్రెల కాపరులు, యాదవసంఘం ఆధ్వర్యంలో ఎలిగేడు తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా …

తెదేపా రాస్తా రోకో

ఎలిగేడు: విద్యుత్తు కోతలు, హైదరాబాద్‌లో ఎమ్మెల్యేల నిరాహార దీక్షకు సంఘీభావంగా గురువారం ఎలిగేడులో తెదేపా శ్రేణులు ధర్నా, రాస్తారోకో చేశారు. అంబేద్కర్‌ విగ్రహం ముందు గల రహదారిపై …

దక్కన్‌ గ్రామీణ బ్యాంకు శాఖ ప్రారంభం

కరీంనగర్‌ గ్రామీనం: మండలంలోని బొమ్మకల్‌ గ్రామంలోని శ్రీపురం కాలనీలో దక్కన్‌ గ్రామీణ బ్యాంకు బ్రాంచిని బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ రంగరాజన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వాణిజ్య …

చేనేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల పట్టణం: ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌లో చోటు చేసుకుంది. గుల్ల విశ్వనాథం అనే …

చేనేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల పట్టణం : ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌లో చోటుచేసుకుంది. గుల్ల విశ్వనాథం అనే …

తెలంగాణ ఇచ్చే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదు: వెంకటయ్య నాయుడు

కరీంనగర్‌: తెలంగాణ ఇచ్చే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదని, భజపా అధికారంలోకి వస్తేనే తెలంగాణ ఏర్పడుతుందని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వ అసమర్థత …

వికలాంగుల రిలే నిరాహార దీక్ష

ఎల్లారెడ్డిపేట: పింఛను పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఎల్లారెడ్డిపేటలో వికలాంగులు, వితంతువులు, వృద్ధులు మంగళవారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. స్థానిక పాత బస్టాండు ప్రాంతంలో దీక్ష శిబిరాన్ని ఏర్పాటు …