కరీంనగర్

బదిలీల మార్గదర్శకాలను సవరించాలని యుటిఎఫ్‌ ధర్న

కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇటివల ఉపాధ్యాయ సంఘలతో చర్చలు జరిపి బదిలీలకు సంబందించి 38జీవో విడుదల చేసింది అయితే యుటిఎఫ్‌ సూచించిన అంశాలను పక్కకుపెట్టారని దీనీ ద్వారా …

జమ్మికుంటలో విద్యాసంస్థల బంద్‌ సంపూర్ణం

జమ్మికుంట,జూన్‌20(జనంసాక్షి):ప్రైవేట్‌ పాఠశాలలో,కళాశాలలో ఫీజులను నియంత్రించాలని ప్రైవేట్‌ విద్యసంస్థలపై ప్రభుత్వ ఆజమాషి చెలాయించాలని ప్రభుత్వ పాఠశాలలో మరియు కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సాంఘీక సంక్షేమ హాస్టల్‌లలో సరియైన …

విద్యార్ధులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

జనగామ జూన్‌ 18జనంసాక్షి : విధ్యార్ధులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మండలం లోని వీరన్న పేట గ్రామ పాఠశాల ప్రధానోపాద్యాయులు ముస్త్యాల పుష్పా ఆన్నారు. సోమవారం వీరన్న …

డా,,పద్మను వెంటనే ఆరెస్టు చేయాలి

చేర్యాల:స్తానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టరు పద్మను వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి టీ స్కైలాబ్‌ బాబు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం స్తానికంగా …

ప్రజావాణితో సమస్యలకు తక్షణ పరిష్కారం

ఆర్డీవో యం.హనుమంత రావు జగిత్యాల, 18 జూన్‌ (జనంసాక్షి): ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికై నిర్వహించబడుతున్న ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణి …

సింగరేణి జీఎంకు వినతిపత్రం

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 18, (జనం సాక్షి): సింగరేణి ఏరియర్స్‌ చెల్లించాలని కోరుతూ ఆర్జీ-2 జీఎంకు ఐఎన్‌టియుసి నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెవెల్లి …

ఎస్‌ఎస్‌సికి ఎంపికైన యువకులకు సిఐ అభినందన

జ్యోతినగర్‌, జూన్‌ 18, (జనం సాక్షి): స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సి)కు ఎంపికైన గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన ఆకుల ప్రశాంత్‌, సుద్దాల రంజిత్‌లను సోమవారం రామగుండం సిఐ రాజేంద్రప్రసాద్‌ …

ఏజెన్సీ అభ్యర్థులకు ప్రమోషన్లు కల్పించడం హర్షనీయం

నర్సంపేట, జూన్‌ 18(జనంసాక్షి) : గిరిజన విద్యార్థుల బాగోగులను దృష్టిలో పెట్టుకొని 17 మంది గిరిజన ఏజెన్సీ అభ్యర్థులకు ఆశ్రమ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా నియమించడం హర్షనీయమని ఐక్య …

25వేల మాఫిపై హెచ్‌ఎంఎస్‌ ధర్నా

కాకతీయఖని, జూన్‌ 18 (జనంసాక్షి) : సకల జనులసమ్మె కాలంలో కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన రూ 25వేల అడ్వాన్స్‌ను మాఫి చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక …

చందుర్తిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

చందుర్తి,జూన్‌18(జనంసాక్షి):చందుర్తి మండలకేంద్రంలో దీకొండ హన్మంతరావు(40) అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున పరుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో నెలకొన్న వివాదాలకు మనస్థాపం చెంది హత్మంతరావు పరుగుల …