కరీంనగర్

విద్యుదాఘాతంతో గిరిజనుడు మృతి

తలపై గాయంపట్ల పలుఅనుమానాలు? కురవి, జూన్‌ 16 (జనంసాక్షి): విద్యుత్‌ ఘాతానికి గిరిజనుడు మృతిచెందిన సంఘటన శనివారం ఉప్పరిగూడెంలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారంగా మండలంలోని ఉప్పరిగూడెం గ్రామ …

వేతన బకాయిలు చెల్లించాలని హెచ్‌.ఎం.ఎన్‌ ధర్నా

గోదావరిఖని (కరీంనగర్‌). సింగరేణి కార్మికులకు తొమ్మిదో వేతన బరాయిలు చెల్లించాలని గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయం ముంరు హిందుమజ్దూర్‌సభ కార్కి సంఘం (హెచ్‌.ఎం.ఎస్‌) ధర్నా చేసింది. జీబీసీసీఐ …

అనుమతి లేని వెంచర్ల హద్దురాళ్లు తొలగింపు

పెద్దపల్లి. మండలంలోని రంగంపల్లిలో పంచాయతీ అనుమతి లేకుండా వెలసిని వెంచర్ల హద్దురాళ్లను శుక్రవారం తొలగించారు. పంచాయతీ అనుమతి తీసుకోని వెంచర్లను నిర్వహంచారాదని బోర్డు ఏర్పాటు చేశారు. వెంచర్ల …

619 వికాలాంగుల శ్రమశ్రక్తి సంఘల ఏర్పాటు

మహదేవపూర్‌   (జనంసాక్షి):  కరీంనగర్‌ జిల్లాలో ఉపాధి హామీ పథంలో పనుల చేయడానికి 619 వికలాంగుల శ్రమశక్తి సంఘలు ఏర్పాటు చేసినట్లు జిల్లా వికలాంగుల శ్రమశ్రక్తి సంఘాల సమన్వయ …

స్వరాష్ట్రంలోనే విద్య వెల్లివిరుస్తుంది కేసీఆర్‌

జగిత్యాల టౌన్‌, జూన్‌13 (జనంసాక్షి) స్వరాష్ట్రంలోనే విద్యారంగం వెల్లివిరుస్తుందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. జగిత్యాలలో బుధవారం ఒక విద్యా సంస్థను ఆయన ప్రారంభించారు. ఈ …

ఈ టెక్నో స్కూల్‌ ప్రారంబించిన కేసిఆర్‌

కరీనగర్‌: జగిత్యాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ రోజు ఉదయం ఈ టెక్నో స్కూల్‌ను ఆయన ప్రారంభించినారు.

తేలికపాటి జల్లులు కురిసే అవకాశం

కరీంనగర్‌: రానున్న మూడు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘామృతమైవుండి వివిధ ఫ్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటు వర్షాలు కురిసే అవాకాశముందని పోలాస పరిశోధన స్థానం సహసంచాలకులు డాక్టర్‌ …

23న జర్నలిజం ప్రవేశ పరీక్ష: డా. కె మురళి

కరీంనగర్‌: ఈ నెల 23న జర్నలిజం ప్రవేశ పరిక్ష నిర్వహిస్తున్నట్లు శ్రీ రాజ రాజేశ్వర డిగ్రీ మరియు పిజి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. మురళి తెలిపారు. …

అనాథ వృద్ధులకు అన్నదానం

కోల్‌సిటి, జూన్‌ 12, (జనంసాక్షి): శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆశ్రమంలో మంగళవారం అనాథ వృద్దులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. టీిఆర్‌ఎస్‌ యువజన విభాగం కార్పొరేషన్‌ అధ్యక్షులు బిక్కినేని …

లాటరీ ద్వారా పత్తి విత్తనాల పంపిణీి

కొడిమ్యాల, జూన్‌12 (జనంసాక్షి): మండలంలోని సూరంపేట, కోనాపూ ర్‌, తిర్మలాపూర్‌, పోతారం, సండ్ర లపల్లె, దమ్మయ్యపేట, శనివారంపేట, రాంసాగర్‌, గ్రామాలలోని 136మంది రైతులకు మంగళవారం లాటరీ ద్వారా …

తాజావార్తలు