కరీంనగర్

చెడు వ్యసనంతో భవిష్యత్తు వినాశనం

జ్యోతినగర్‌, జూన్‌ 26, (జనం సాక్షి)    చెడు వ్యసనం యువత భవిష్యత్తు వినాశనానికి దారి తీస్తుందని రామగుండం సీఐ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. మాదక ద్రవ్యాల నిషేధ …

మధ్యాహ్న భోజనం వివాదంపై విచారణ

హుస్నాబాద్‌ రూరల్‌ జూన్‌ 26(జనంసాక్షి)  మండలంలోని గోవర్ధగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన వివాదంపై మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న …

జిల్లాలో 45వేల మంది బడీడు పిల్లలను పాఠశాలలో చేర్చుట లక్ష్యం

-అదనపు జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌ జిల్లాలో ఐదు సంవత్సరాలు దాటిన 45వేల మంది బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుట లక్ష్యంగా నిర్ణయించినట్లు అదనపు జాయింట్‌ …

సీపీఐ నాయకులు అరెస్టు, విడుదల

హుస్నాబాద్‌ జూన్‌ 26(జనంసాక్షి) మద్యం షాపుల డ్రా పద్ధని అడ్డుకుంటామని ప్రకటించి నందుకు భారత కమ్యూనిస్తు పార్టీ నాయకులను ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేశారు. ప్రభుత్వం  …

విద్యార్థుల నుండి అక్రమ వసూళ్ళు ఆపివేయాలి

వేములవాడ, జూన్‌-26,: విద్యార్థులకు అవసరమైన టి.సి.లు ఇతరత్రా అవసరమైన పనుల కోసం వారి నుండి అక్రమ వసూళ్ళు చేయడం మానుకోవాలని వై.ఎస్‌.ఆర్‌.సి.పి. విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు …

భక్తుల వద్దకు వెళుతున్న రాజన్న ప్రచార రథయాత్ర

వేములవాడ, జూన్‌-26, : పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వా మికి సంబంధించిన ప్రచారంతో పాటు హిందూ ధార్మిక ప్రచారం నిర్వహించడానికి ఏర్పాటు చేసిన రాజన్న ప్రచార రథయాత్ర రెండో …

యువత డ్రగ్స్‌ మహమ్మారి నుండి బయటకు రావడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌-26,: యువత డ్రగ్స్‌ ,మద్యం, గుట్కాలనుండి దూ రంగా ఉండి సామా జిక, రాజకీయ మార్పుకు పునాది కావాలని అన్నారు.ప్రపంచ డ్రగ్స్‌ వ్యతిరేకదినం సందర్భం …

వ్యాపారులకు పోలీసుల అవగాహన సదస్సు

పెద్దపల్లి,జూన్‌25(జనంసాక్షి) : 18సం,లోపు పిల్లలకు పొగాకు వస్తువులు అమ్మడం చట్టరిత్య నేరమని పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ సోమవారం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన కిరా ణ,పాన్‌షాప్‌ల వ్యాపారులకు అవగాహన సదస్సు …

చైతన్యం పేరిట పోలీసుల చేతివాటం

సుల్తానాబాద్‌,జూన్‌25(జనంసాక్షి) : పోలీసులు ప్రజలతో మమైకంగా ఉండాలని ఆశయంతో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సహజ దోరణిలో మూడనమ్మకాలపై, గుడుండా నియంత్రణపై ప్రజలను చైతన్యపర్చే మంచి మార్గంలో ఉండాలని …

ఐలమ్మకు ఘననివాళి

పెద్దపల్లి,జూన25(జనంసాక్షి) పట్టణంలోని తిలక్‌నగర్‌లో తెలంగాణ వీర వనిత చాకలిఐలమ్మ విగ్రహం ఆవిష్కరించి ఒక సంవత్సరం సంధర్భంగా రజకులు ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం తిలక్‌నగరలో …