కరీంనగర్

తడి చెత్త పొడి చెత్త వేరు చేయుట గురించి అవగాహన సదస్సు

మోత్కూరు అక్టోబర్ 10 జనంసాక్షి : మోత్కూరు పురపాలక పరిధిలో గల 6,8, 10 వార్డులలో తడి చెత్త , పొడి చెత్త , హోం కంపోస్టింగ్ …

క్లబ్ సర్వసభ్య సమావేశానికి హాజరైన హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఒడితల సతీష్ కుమార్.

హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశానికి హాజరైన హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఒడితల సతీష్ కుమార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని జర్నలిస్టుల సంక్షేమానికి …

సర్వసభ్య సమావేశానికి హాజరైన హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి

హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశానికి హాజరైన హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఒడితల సతీష్ కుమార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని జర్నలిస్టుల సంక్షేమానికి …

హామీలు అమలయ్యే వరకు పోరాడుతాం

– జేఏసీ అధ్యక్షులు బాలకృష్ణ డోర్నకల్ అక్టోబర్ 10 జనం సాక్షి శాసన సభలో కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని వీఆర్ఏలు గత డెబ్బై ఎనిమిది …

సిపిఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.

సిపిఐ మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 10(జనంసాక్షి)అక్టోబర్ 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే సీపీఐ 24వ జాతీయ మహాసభకు మండలంలోని …

ఘనంగా వెంకటేశ్వర కళ్యాణం..

టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 10 టేక్మాల్ మండల  కేంద్రంలో  వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర కళ్యాణం మాజీ ఎంపిటిసి కమ్మరి సిద్దయ్య దంపతుల చేతులమీదగా ఘనంగా నిర్వహిస్తున్నారు.అనంతరం …

వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవు డాక్టర్ రాజకుమారి

మహాముత్తారం అక్టోబర్10( జనం సాక్షి)  ఈ వర్షాకాలంలో  వైరల్ ఫీవర్ రాకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా  ప్రతి ఒక్కరూ పాటించినట్లయితే రోగాలు మన దరిచేరవని డాక్టర్ …

విద్యార్థులకు డ్రెస్సుల పంపిణీ కార్యక్రమం

చౌడాపూర్,అక్టోబర్ 10( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిమ్య ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు …

నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం – మండల మహాసభను జయప్రదం చేయండి

హుజూర్ నగర్ అక్టోబర్ 10 (జనం సాక్షి): రోజు రోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రించడంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని …

జర్నలిస్ట్ పై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాడి..

ప్రశ్నించ్చినందుకు చంపుతానని బెదిరింపు. ప్రజలకు సేవ చేయవల్సిన అధికారులే క్రూరంగా ప్రవర్తిస్తారా అక్టోబర్ 10 (జనం సాక్షి) గంగారం మండలం చింతగూడెం గ్రామపరిధిలో జరిగే పోడు భూముల …