కరీంనగర్

హస్నాబాద్ లో ఘనంగా శ్రీవాల్మీకి మహర్షి జయంతి

రాయికోడ్ జనం సాక్షి 09 రాయికోడ్ మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ముదిరాజ్ సంఘం మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పవిత్ర గ్రంథం రామాయణాన్ని …

వాల్మీకి మహర్షి ఆదర్శనీయం

రాష్ట్ర వాల్మీకి ఐక్య కార్యచరణ స్టీరింగ్ కమిటీ సభ్యులు పానుగల్ అక్టోబర్ 09,జనంసాక్షి  రామాయణం వంటి మహాగ్రంధాన్ని మానవాళికి అందించిన గొప్ప రచయిత వాల్మీకి మహర్షి ఆదర్శనీయమని …

విద్యాసంస్థల చైర్మెన్ రేపక ప్రదీప్ రెడ్డి జన్మదిన సందర్భంగా

 వలిగొండ జనం సాక్షి న్యూస్ అక్టోబర్ 9. మండల పరిధిలోని రెడ్ల రేపాక గ్రామానికి చెందిన ఇందూర్ విద్యాసంస్థల చైర్మెన్ రేపక ప్రదీప్ రెడ్డి జన్మదిన సందర్భంగా …

కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది!

*ఎమ్మెల్యే సురేందర్ _________________________ లింగంపేట్ 09 అక్టోబర్ (జనంసాక్షి)  కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.ఆయన ఆదివారం …

దళిత బంధు పై అధికార పార్టీ నేతలు బహిరంగ చర్చకు రావాలి..కాంగ్రెస్ ఎస్సి సెల్ నాయకులు

 నిర్మల్ బ్యూరో, అక్టోబర్09,జనంసాక్షి,,,    దళిత మహిళను మంత్రి నిండు సభలో అవమానిస్తే స్పందించని దళిత ద్రోహూలు, దళితుకందరికీ న్యాయం చేయాలని మహేశ్వర్ రెడ్డి దీక్ష చేస్తే …

*జిల్లా స్థాయి కబడ్డీ క్రీడలు ప్రారంభించిన ఎస్ఐ

లింగంపేట్ 09 అక్టోబర్ (జనంసాక్షి)  లింగంపేట్ మండలం సజ్జన్ పల్లి గ్రామంలో ఆదివారం ఎస్సై శంకర్ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడలను ప్రారంభించారు.సజ్జన్ పల్లి గ్రామంలోని గ్రామఅభివృద్ది …

నవంబర్ 13న జహీరాబాద్ పిల్లల పండగ జయప్రదం చేయండి.

జహీరాబాద్ అక్టోబర్ 9 (జనం సాక్షి) పట్టణంలోని శ్రామిక్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జహీరాబాద్ పిల్లల పండగ నవంబర్ 13న పిల్లల పండగ నిర్వహించనున్నట్టు పండుగ ను …

ఆర్అండ్బి రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి

వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు డిమాండ్ మునగాల, అక్టోబర్ 9(జనంసాక్షి): మునగాల మండల కేంద్రం నుండి కొక్కిరేణి మీదుగా గరిడేపల్లి మండలం …

కాంగ్రెస్ లో చేరిన దౌల్తాబాద్ మాజీ సర్పంచ్ భద్రయ్య.

దౌల్తాబాద్ అక్టోబర్ 9, జనం సాక్షి. దౌల్తాబాద్ మాజీ సర్పంచ్ మాదంశెట్టి భద్రయ్య శనివారం రోజున హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి …

నూతన మండల అధ్యక్షున్ని సన్మానించిన సాకటి దశరథ్

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండల బీజేపీ నూతన అద్యక్షులుగా నియమితులైన బత్తిని సుధాకర్ ను గిరిజన మోర్చ రాష్ట్ర …

తాజావార్తలు