కరీంనగర్

లాటరీ ద్వారా పత్తి విత్తనాల పంపిణీి

కొడిమ్యాల, జూన్‌12 (జనంసాక్షి): మండలంలోని సూరంపేట, కోనాపూ ర్‌, తిర్మలాపూర్‌, పోతారం, సండ్ర లపల్లె, దమ్మయ్యపేట, శనివారంపేట, రాంసాగర్‌, గ్రామాలలోని 136మంది రైతులకు మంగళవారం లాటరీ ద్వారా …

ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దిష్టిబొమ్మ దహనం

కరీంనగర్‌ 12, జూన్‌ (జనంసాక్షి): కుల సంఘాల జేఏసీి ఆధ్వరంలో తెలంగాణ చౌక్‌ మంగళవారం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దిష్టిబొమ్మను  దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో …

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత

కరీంనగర్‌, జూన్‌ 12 (జనంసాక్షి): అంతర్జాతీయ బాల కార్మిక విమోచన దినోత్సం సందర్భంగా మంగళవారం జిల్లా బాలల హక్కుల న్యాయవేదిక, జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సంయుక్త …

అనాథ వృద్ధ దంపతులకు చేయూత

పవర్‌హౌస్‌కాలనీ, జూన్‌ 12, (జనంసాక్షి): గోదావరిఖని ఉదయ్‌నగర్‌ బస్‌షెల్టర్‌లో గత కొన్నేళ్ళుగా తలదాచుంకుటున్న అనాథ వృద్ద దంపతులకు మంగళవారం గోదావరిఖని స్పందన స్వచ్చంద సేవా సమితి చేయూతని …

కార్మికులకు జేఏసీ మోసం

సెంటినరికాలనీ, జూన్‌ 12, (జనంసాక్షి): సకలజనుల సమ్మెలో పాల్గోన్న సింగరేణి కార్మి కులను తెలంగాణ జేఏసి మోసం చేసిందని… ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతా రామయ్య …

‘హక్కుల పరిరక్షణకు పోరాటాలే శరణ్యం’

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): సింగరేణి పరిరక్షణకు… కార్మికుల హక్కుల రక్షణకు పోరాటాలే శరణ్యమని… గోదావ రిలోయ బొగ్గుగని కార్మిక సంఘం(ఇఫ్టూ) రాష్ట్ర కార్యదర్శి ఐ.కృష్ణ అన్నారు. …

టీిఆర్‌ఎస్‌లో శ్రీభగవత్‌ యూత్‌ సభ్యుల చేరిక

జ్యోతినగర్‌, జూన్‌ 12, (జనంసాక్షి): ఎన్టీపీసీ శ్రీ భగవతీ యూత్‌ సభ్యులు 300మంది మంగళవారం రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆద్వర్యంలో టిఆర్‌ఎస్‌లోకి చేరారు. అదేవిధంగా కృష్ణనగర్‌ …

గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీని గెలిపించండి

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టియుసిని గెలిపించాలని ఆ సంఘ ప్రధాన కార్యదర్శి బి.డాలయ్య కార్మికులను కోరారు. మంగళవారం ఆర్జీ-2 …

కార్మిక హక్కులకు రక్షణ కల్పిస్తుంది : హెచ్‌ఎంఎస్‌

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): కార్మి హక్కులకు సింగరేణి మైనర్స్‌ అండ్‌ ఇం జినీర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌(హెచ్‌ఎంఎస్‌) రక్ష ణ కల్పిస్తుందని ఆ సంఘ నాయకులు అన్నా …

జాతీయ సంఘాలతో…

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): జాతీయ సంఘాల వల్లనే వర్క్‌షాప్‌ కార్మికులకు అన్యాయం జరిగిందని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్య క్షులు కెంగర్ల మల్లయ్య ఆరోపించారు. మంగళ వారం …