ఖమ్మం

వాగులో కొట్టుకపోయిన ట్రాక్టర్

ఆళ్లపల్లి జులై 23 (జనం సాక్షి)  ఆళ్లపల్లి మండలంలోని రాఘవపురం పంచాయతీ పరిధిలో  పాయం సారయ్య అనే వ్యక్తి  ట్రాక్టర్ పాలవాగులో కొట్టుకుపోయింది. సారయ్య ట్రాక్టర్ రెండు …

లయన్స్ క్లబ్ లెజెండ్స్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అల్పాహారం పంపిణీ

  పినపాక నియోజకవర్గం జూలై 23 ( జనం సాక్షి): మణుగూరు లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండ్స్ ప్రెసిడెంట్ లయన్ దయానిధి అక్కినేపల్లి వసంతాచార్యులు ఆధ్వర్యంలో ఫ్రీ …

వరద ప్రాంతాన్ని పరిశీలించిన సింగరేణి అధికారులు ప్రజాప్రతినిధులు

పినపాక నియోజకవర్గం జూలై 23 (జనం సాక్షి): మణుగూరులో శుక్రవారం కురిసిన భారీ వర్షం కారణంగా సింగరేణి పీకే ఓ సి ఫోర్ నుంచి భారీ వరదనీరు …

అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి

  పినపాక నియోజకవర్గం జూలై 23 (జనం సాక్షి):రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని మాదిగ జేఏసీ భద్రాద్రి …

వరద ముంపుకు గురైన ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటన.

బూర్గంపహాడ్ జూలై    జనం సాక్షి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో గోదావరి ముంపునకు గురైన ప్రాంతాలను నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం పర్యటించింది. ఇటీవల …

లబ్ధిదారులకు బియ్యం పప్పు పంపిణీ చేసిన రెవెన్యూ అధికారులు

మంగపేట,జులై    (జనంసాక్షి):- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశా ల ప్రకారం గోదావరి వరద బాధితులకు శుక్రవారం రోజున మంగపేట మండలంలొని అఖినేపల్లి మల్లారాం,బోర్ నర్సాపూర్,నర్సింహాసాగర్ గ్రామల …

పాలన చేతగాకపోతే దళితుడికి సిఎం పదవి అప్పగించాలి

మాట ఇవ్వడం మర్చిపోవడం కెసిఆర్‌కు అలవాటు వరదబాధితులను పరామర్శించిన వైఎస్‌ షర్మిల భద్రాద్రి కొత్తగూడెం,జూలై23(జనంసాక్షి): విూకు పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయండిని వైఎస్సార్టీపీ …

కర్ణాటకలో డబుల్ ఇంజిన్.. ఇక్కడి పథకాలు అక్కడ ఎందుకు లేవు

– రు.2016 పింఛన్, కల్యాణ లక్ష్మి, పంట పెట్టుబడి ఎందుకు ఇవ్వడం లేదు – బిజేపి అంటేనే జూటా పార్టీ, జూటా మాటలు – ఆర్థిక, వైద్యారోగ్య …

ఎనిమిది మంది బడిబయట పిల్లల పాఠశాలలో చేరిక

ఎస్ వి కే సంస్థ సేవలు మరువలేనివి పేద విద్యార్థుల కోసం ఎంతో కృషి లింగాల జనం సాక్షి ప్రతినిధి శ్రామిక వికాస కేంద్రం సంస్థ సేవలు …

సమాజమును తన కవిత్వముతో దర్శింపజేసిన దార్శనిక కవి దాశరథి. ,,బి వెంకట్

    నిర్మల్ బ్యూరో, జూలై22,జనంసాక్షి,,,   సమాజమును తన కవిత్వముతో తన కావ్యాలతో తెలంగాణను డా దాశరథి కృష్ణమాచార్యులు దర్శింపజేశారని ,ప్రముఖ పద్యకవి బి వెంకట్ అన్నారు …