ఖమ్మం

రోగ నిరోధక శక్తి పెంచే కంగన్ వాటర్

పినపాక నియోజకవర్గం జూలై 26 (జనం సాక్షి): నాగరికత అభివృద్ధి చెందుతున్న క్రమంలో కొత్త కొత్త సమ్మేళన పదార్థాలు, విషపూరిత రసాయన పదార్థాలతో తాగునీరు కలుషితమవుతోంది. ఎన్నో …

ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం- సర్పంచ్ కాసాని సైదులు

కూసుమంచి జూలై   (జనం సాక్షి): మండలంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆదేశానుసారం నాయకన్ గూడెం సబ్ సెంటర్ …

వరద బాధితులకు లక్ష విరాళం

చండ్రుగొండ జనంసాక్షి (జులై  24) : గోదారి వరదల్లో సర్వం కోల్పోయిన  బాధిత కుటుంబాలను  ఆదుకునేందుకు చండ్రుగొండ,అన్నపురెడ్డిపల్లి   మండలాల ఉపాధ్యాయులు లక్ష రూపాయల విరాళాన్ని సేకరించారు. ఈ …

: కేటీఆర్ జన్మదినాన రోగులకు పాలు, పండ్లు పంపి

చండ్రుగొండ జనంసాక్షి (జులై  24): తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కేటీఆర్  జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం   టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ …

దుబ్బతండా వాసులు

చండ్రుగొండ  జనంసాక్షి (జులై 24) : మండలంలోని దుబ్బతండా గ్రామానికి చెందిన  గిరిజనులు  తమ భూ సమస్యలను తీర్చాలని, గిరిజనులు సాగుచేసుకుంటున్న భూమికి  పట్టా  పాసుపుస్తకాలు ఇప్పించాలని …

సిపిఐ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ

పినపాక నియోజకవర్గం జూలై 24 (జనం సాక్షి): మణుగూరు సిపిఐ ఆధ్వర్యంలో టీ కొత్తగూడెం వరద బాధితులకు ఆదివారం సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు …

మిషన్ భగీరథ సొమ్ము అడవి పాలేనా…?

గుంజేడు అటవీ ప్రాంతంలో ఇనుప కంచెలు హెయిర్ వాల్ కు సిసి పిల్లర్లు మర్చిపోయారా…! కొత్తగూడ జూలై 24 జనంసాక్షి:ఏజెన్సీ మండలంలో మిషన్ భగీరథ పైప్లైన్ గాలికి …

ఘనంగా కెటిఆర్ పుట్టినరోజు వేడుకలు

* టిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జూలూరుపాడు జులై 24, జనంసాక్షి: టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర ఐటి పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు …

చెన్నూరులో అమ్మవారికి బోనం సమర్పించిన బాల్క సుమన్ .

చెన్నూరు నియోజకవర్గం, చెన్నూర్ పట్టణంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా చెన్నూర్ కొత్త బస్టాండ్ నుండి మదన పోచమ్మ ఆలయం వరకు బోనాలతో ర్యాలీగా వెళ్లి అమ్మవారికి …

అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా

మల్హర్ రావు, జనంసాక్షి మండలంలోని నాచారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్ సరోవర్ పథకంలో భాగంగా నిర్మాణం చేసిన చెరువును జయశంకర్ భూపాలపల్లి జిల్లా …