ఖమ్మం

అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

భద్రాచలంలో సీతారాముల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవ దేవుడి వివాహం భక్త కోటికి కనువిందు చేసింది. అభిజిత్ లగ్న సుముహూర్తాన, ముక్కోటి …

భద్రాద్రిలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న కేసీఆర్

ఖమ్మం: జిల్లాలోని భద్రాచలంలో నేడు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

భద్రాచలానికి చేరుకున్న సీఎం కేసీఆర్…

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలానికి చేరుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా శనివారం సీతారాములకు ఆయన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే రాములోరి కళ్యాణోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. రాముల …

బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి

ఖమ్మం, (మార్చి 27):  ఖమ్మం జిల్లా దుమ్మగూడెం మండలం నర్సాపురం వద్ద బైక్‌ను కారు  ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. …

నేడు ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

ఖమ్మం: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.

రేణుకా చౌదరి భర్తపై కేసు నమోదు

ఖమ్మం,మార్చి26  (జ‌నంసాక్షి) : కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి భర్త శ్రీధర్‌ చౌదరి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.  ప్రెస్‌ క్లబ్‌లో డాక్టర్‌ …

ట్రాక్టర్‌ బోల్తా: 20 మందికి గాయాలు

ఖమ్మం,మార్చి26  (జ‌నంసాక్షి) :  ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పాతమామిళ్లవారిగూడెం వద్ద గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇరవై మంది గాయపడ్డారు. పాతమామిళ్లవారిగూడెం, ఉసిర్లగూడెం గ్రామాలకు చెందిన …

భార్య నోట్లో పురుగుల మందు పోశాడు

ఖమ్మం : ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం, పడమట నర్సాపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కొట్టి ఆపై నోట్లో పురుగు మందు పోశాడో భర్త. …

31న డీసీసీబీ పాలకవర్గ సమావేశం

ఫుడ్‌ పార్క్‌ కేటాయింపుపై సర్వత్రా హర్షం ఖమ్మం,మార్చి26 (జ‌నంసాక్షి) : ఈనెల 31న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ పాలకవర్గ సమావేశం ఖమ్మంలోని ప్రధాన కార్యాలయంలో జరుగనుంది. డీసీసీబీ …