ఖమ్మం

గుండెమార్పిడి చేయించుకున్న మహిళకు రూ.25లక్షల ఆర్థికసాయం

ఖమ్మం, మార్చి 29 : హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న కొత్తగూడెం మహిళ పద్మకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. ప్రభుత్వం తరపున …

వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకం

ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం ముగిసింది. శ్రీరాముడిని మహారాజ కిరీటంతో పట్టాభిషిక్తుడిని చేశారు. భద్రాద్రి ఆలయ ప్రాంగణంలోని మిథిల మండపంలో పట్టాభిషేక మహోత్సవం వైభవంగా …

రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్

ఖమ్మం : భద్రాచలంలో జరుగుతున్న సీతారాముల పట్టాభిషేకానికి గవర్నర్ దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించారు. పట్టాభిషేక మహోత్సవానికి భక్తులు …

2017 నాటికి మిగులు విద్యుత్‌: కేసీఆర్‌

మణుగూరు, మర్చి 28: 2017 నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ సాధిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మణుగూరులో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌కు ఆయన శనివారం మధ్యాహ్నం …

ఖమ్మం జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాం – కేసీఆర్..

ఖమ్మం : మణుగూరులో 1,080 మె.వా.సామర్థ్యం గల భద్రాద్రి పవర్ ప్లాంట్ కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో 24వేల …

భద్రాద్రి పవర్‌ప్లాంట్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

ఖమ్మం : ఖమ్మం జిల్లా మణుగూరు మండలంలో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. చిక్కుడుగుంటలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ …

భద్రాద్రి రాములవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సాంబశివరావు

  ఖమ్మం: భద్రాద్రి రాముల వారికి టిటిడి తరపున ఆలయ ఈవో సాంబశివరావు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.

సీఎం కాన్వాయ్ ని అడ్డుకున్న ఆదివాసీలు, లాఠీచార్జ్

భద్రాచలం, (మార్చి 28):  సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పంచడానికి భద్రాచలం వచ్చిన  ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. సీఎం కాన్వాయ్ ను ఆదివాసీలు అడ్డుకున్నారు. దీంతో  …

రామయ్యను దర్శించుకున్న కేంద్ర మంత్రి దత్తన్న

భద్రాచలం, (మార్చి 28) : భద్రాద్రి రామయ్య కల్యాణానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి కేంద్ర మంత్రి  సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. 

రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్

సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా శ్రీరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయన రాములవారికి అందచేశారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, బండారు దత్తాత్రేయ …