ఖమ్మం

నాలుగేళ్లలో ఊహించని అభివృద్ధి: ఎమ్మెల్యే

ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): గడిచిన నాలుగేళ్లలో ఇల్లందు నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి జరిగిందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. నియోజకవర్గానికి కావాల్సిన నిధులను కోరిన వెంటనే మంత్రి తుమ్మల …

అన్నిరంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ

రోడ్ల నిర్మాణంలో ఆదర్శంగా నిలిచాం మంత్రి తుమ్మల ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా మారిందని రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తాను …

మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ

వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ ఖమ్మం,జూలై23(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో సాగునీటి వనరులకు మహర్దశ పడుతోందని వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ అన్నారు. మంత్రి తుమ్మల సహకారంతో …

హరితహారం కోసం ఏర్పాట్లు పూర్తి

ఉమ్మడి జిల్లాలో కార్యాచరణ సిద్దం ఖమ్మం,జూలై21(జ‌నం సాక్షి): హరితహారం నాలుగో విడతలో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పచ్చనిహారం విజయవంతంగా చేసేలా కార్యక్రమాలు రూపొందించారు. రెండు …

ప్రతి గడపకూ టిఆర్‌ఎస్‌ పథకాల ప్రచారం సాగాలి: జలగం

కొత్తగూడెం,జూలై19(జ‌నం సాక్షి): ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా టీఆర్‌ఎస్‌ పార్టీదే గెలుపు అని కొత్తగూడెంఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు టీఆర్‌ఎస్‌దే అని, ఆ …

భారీవర్షాలతో చెరువులకు జలకళ

ఎగువన వర్షాలత పెరిగిన నీటిమట్టం కొత్తగూడెం,జూలై19(జ‌నం సాక్షి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరువానల వల్ల జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండిజలకళ ఉట్టిపడుతోంది. కొత్తగూడెం, పాల్వంచ …

బయ్యారం గనులు జిందాల్‌కు కటట్టబెట్టే కుట్ర: తమ్మినేని

భద్రాద్రి,జూలై18(జ‌నం సాక్షి): తెలంగాణలో హెల్త్‌ ఎమ్జర్జెన్సీ ప్రకటించాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రండిమాండ్‌ చేశారు. గిరిజన ప్రాంతాల్లో అప్పుడే వ్యాధులు విజృంభిస్తున్నాయని అన్నారు. బయ్యారం గనులను జిందాల్‌ …

ప్రాజెక్టులకు జలకళ

భద్రాద్రి కొత్తగూడెం,జూలై18(జ‌నం సాక్షి): ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంత రింపజేసుకున్నాయి. సోమవారం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు …

విధి నిర్వహణలో అలసత్వం

అధికారి మెమోతో విఎవో ఆత్మహత్యాయత్నం భద్రాద్రి కొత్తగూడెం,జూలై17(జ‌నం సాక్షి): భద్రాద్రి మండలంలోని నారాయణరావుపేట వీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న రేసు ఆదినారాయణ యాసిడ్‌ తాగి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా …

పేదల సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్‌ పథకాలు

పాఠశాలల్లో పెద్ద ఎతున్న హరితహారం చేపట్టాలి: కవిత ఖమ్మం,జూలై13(జ‌నం సాక్షి): అంగన్‌వాడీలను ప్రశాంతంగా తీర్చిదిద్ది హరిత కేంద్రాలుగా రూపొందించాలని అలాగే కస్తూర్బా పాఠశాలలోని మధ్యాహ్నా భోజనాన్ని నాణ్యతతో …